PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, కాకతీయ మరియు వరద కాలువ మరమ్మత్తుల కొరకు 32 కోట్ల 55 లక్షల 60 మంజూరు.

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ గత ప్రభుత్వంలొ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మరమ్మత్తులకు నోచుకోక ప్రభుత్వం నిధులు మంజూరు చేయక దాని మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చిందని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ గారు అన్నారు. ఇప్పుడు ఈ ప్రజాప్రభుత్వం ప్రాజెక్టు, కాకతీయ మరియు వరద కాలువ మరమ్మత్తుల కొరకు 32 కోట్ల 55 లక్షల 60 […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

విద్యావంతులు, నిరుద్యోగ మహిళలకు నైపుణ్యాభివృద్ధి దిశగా మరో ముందడుగు

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ నిజామాబాద్ పట్టణంలో విద్యావంతులు మరియు నిరుద్యోగ మహిళ అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఇనిస్టిట్యూట్ బైతుల్ మాల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ కేంద్రంలో త్రైమాసిక ప్రమోషన్ స్కిల్స్ శిక్షణా కోర్సు పథకాన్ని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ,తెలంగాణ ప్రభుత్వం 4% రిజర్వేషన్ అందించడం ద్వారా మైనార్టీ పిల్లలు ఇంజనీరింగ్ ఎంబీబీఎస్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సర్కార్ బడుల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం గురించి పట్టించుకోని అధికారులు

పయనించే సూర్యుడు డిసెంబర్ 30 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని ఎంతో ప్రతిష్టంగా గొప్పగా సర్కార్ బడులు ను తీర్చిదిద్దుతున్నామని పేరు గొప్ప ఊరు దిబ్బ లాగా సూళ్లూరుపేట నడిబొడ్డున ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో దీనస్థితి కన్నెత్తి చూడని పాలకులారా పేద బిడ్డలు పడుతున్న బాధలు మీ కంటికి కనిపించడం లేదా ఏం చేస్తుందో సర్కార్ అర్థం కావడం లేదు గవర్నమెంట్ స్కూల్లో ర్యాంకులు రావాలంటే ఎలా వస్తాయి గవర్నమెంట్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నూతన సంవత్సర కానుకగా వసతి గృహ విద్యార్థులకు ‘ముస్తాబు కిట్లు’: జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా

పయనించే సూర్యుడు డిసెంబర్ 30,నంద్యాల జిల్లా, నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జిల్లాలోని 155 వసతి గృహాల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు ‘ముస్తాబు కిట్లు’ అందజేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ సమావేశ భవనంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన అనంతరం శాఖాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు కలెక్టర్‌, జాయింట్ కలెక్టర్లను కలిసేందుకు వచ్చే జిల్లా అధికారులు ఎవరూ బొకేలు, కేకులు, శాలువలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వసతి గృహ నిర్మాణమునకు ఒక లక్ష విరాళం: ఆలయ ఈవో యం. రామక్రిష్ణ.

పయనించే సూర్యుడు డిసెంబర్ 30,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న ప్రముఖ శైవక్షేత్రం పాణ్యం మండలం ఎస్.కొత్తూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం నందు భక్తుల సౌకర్యార్థం నిర్మాణము గావించబడుతున్న వసతి గృహము నిర్మాణము నిమిత్తము భక్తులు 1 లక్ష 1116/ లు సోమవారం విరాళంగా సమర్పించినట్లు ఆలయ ఈవో యం. రామకృష్ణ తెలిపారు. కర్నూలు పట్టణంలో చెందిన పంచాగ్నుల మల్లికార్జున శాస్త్రి జ్ఞాపకార్థం కుమారుడు పి.రమేష్ భరద్వాజ్ అనే భక్తుడు వారికి

Scroll to Top