PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వసతి గృహ నిర్మాణమునకు ఒక లక్ష విరాళం: ఆలయ ఈవో యం. రామక్రిష్ణ.

పయనించే సూర్యుడు డిసెంబర్ 30,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న ప్రముఖ శైవక్షేత్రం పాణ్యం మండలం ఎస్.కొత్తూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం నందు భక్తుల సౌకర్యార్థం నిర్మాణము గావించబడుతున్న వసతి గృహము నిర్మాణము నిమిత్తము భక్తులు 1 లక్ష 1116/ లు సోమవారం విరాళంగా సమర్పించినట్లు ఆలయ ఈవో యం. రామకృష్ణ తెలిపారు. కర్నూలు పట్టణంలో చెందిన పంచాగ్నుల మల్లికార్జున శాస్త్రి జ్ఞాపకార్థం కుమారుడు పి.రమేష్ భరద్వాజ్ అనే భక్తుడు వారికి […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

“ఉలవపల్లి లో డ్రోన్ తో పురుగు మందును చల్లటం రైతులకు అవగాహన

పయనించే సూర్యుడు డిసెంబర్ 30 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల మండలం ఉలవపల్లి గ్రామం లో డ్రోన్ తో పురుగు మందును చల్లటం రైతులకు అవగాహన కల్పించి చూపించటం జరిగింది. ఒక రోజు ఒక కూలి మనిషి పురుగు మందు స్ప్రే చేయాలకుంటే , 4 నుంచి 5 ఎకరాలు చేయగలడు. ఆ స్ప్రే చేయడానికి , మరొక కూలి మనిషి నీరు పోయడానికి అవసరం అవుతుంది.ఎకరానికి కూలి ఇద్దరికీ కలిపి 450 రూపాయలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఏరుగట్ల మండలం తడపాకల్ గ్రామంలో 45 ట్రాక్టర్ల ఇసుక సీజ్

పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో ఏరుగట్ల మండలంలోని తడపాకల గ్రామం చివర్లో అక్రమంగా నిలువ చేసిన భారీ ఇసుక డంపు రెవెన్యూ అధికారులు సోమవారం సీజ్ చేశారు 45 ట్రిప్పుల ఇసుకను గుర్తించినట్టు తాసిల్దారు మల్లయ్య తెలిపారు ఇసుక నిలువ ఉంచిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సీజ్ చేసిన ఇసుకను ప్రభుత్వ నిబంధనల ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఉచితంగా పంపిణీ చేయబడును

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 30 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి యాడికి,మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ భూదేవి సమేత చెన్నకేశవ స్వామి దేవస్థానంలో మంగళవారం ముక్కోటి ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం రెండు గంటలకే అభిషేక కార్యక్రమాలు అలంకరణ చేసారు. కార్యక్రమాలు పెద్ద ఎత్తున భక్తులు రావడం జరిగింది ఆర్యవైశ్య సభ్యులు భూపాలం ఫ్యామిలీ ఆధ్వర్యంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా యాడికి శ్రీశ్రీశ్రీ లక్ష్మీ భూదేవి సమేత చెన్నకేశవ స్వామి దేవస్థానంలో దాదాపుగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

SSC లో ఉత్తమ ఫలితాలు సాధించాలి మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ ఛైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్

SSC లో ఉత్తమ ఫలితాలు సాధించాలి మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ ఛైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్ పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో తానుర్ మండలం లో 10 వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన మోహన్ రావ్ పటేల్ ప్రజా ట్రస్ట్ ఛైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్ తానుర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలికలు మరియు బాలురు) మరియు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల

Scroll to Top