PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

“అంగన్ వాడీ వర్కర్లకు 5జీ మొబైల్స్ పంపిణీ

పయనించే సూర్యుడు డిసెంబర్ 29 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అంగన్ వాడీ వర్కర్లకు బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నారని, అందుకోసమే గతంలో అందచేసిన 4జీ మొబైళ్ల స్థానంలో 5జీ మొబైళ్లను అందచేస్తున్నట్లు ఆత్మకూరు ఎంపీపీ కేతా వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఆత్మకూరు ఐసీడీయస్ ప్రాజెక్ట్ పరిధిలో అంగన్ వాడీలకు సీడీపీఓ సునీలత ఆధ్వర్యంలో నూతన 5జీ మొబైల్స్ ను ఆయన సోమవారం అందచేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి. […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బైంసా పట్టణంలోని అయ్యప్ప స్వామి టెంపుల్ మొరం వేయించిన ప్రవీణ్

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో అయ్యప్ప టెంపుల్ కి వెళ్ళే మార్గంలో సాయిబాబా టెంపుల్ మూలమలుపు దగ్గర. రోడ్డు గుంతలు గుంతలు గా ఉంది అని చెప్పిన వెంటనే మన బండి సంజయ్ ప్రవీణ్ స్వామి మొరం పోయించి లెవెల్ చేశాడు తనకి అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

1970-75 పూర్వపు విద్యార్థులు అగాపే ఆశ్రమంలో అన్నదానం.

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 29 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి యాడికి మండలం, కమలపాడు రోడ్డు, రాఘవేంద్ర కాలనీలో ఉన్న ఆగాపే ఆశ్రమంలో పూర్వపు విద్యార్థులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.యాడికి గ్రామంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల నందు 1970-75సంవత్సరపు పూర్వపు విద్యార్థుల గెట్ టుగెదర్ ప్రోగ్రాం అక్టోబర్ 26వ తేదీన ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ బ్యాచ్ కి చెందిన ఆరు మంది పూర్వ విద్యార్థులు కలిసి డిసెంబర్ 29వ తేదీన అనగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చిన్నారులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ..

రుద్రూర్, డిసెంబర్ 29 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : జిల్లా ట్రాస్మా అధ్యక్షులు, ఇందూర్ పాఠశాలల అధినేత లయన్ కోడాలి కిషోర్ జన్మదినాన్ని పురస్కరించుకొని రుద్రూర్ మండలంలోని సులేమాన్ నగర్, రాయకూర్ గ్రామాలలోని అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు సోమవారం లయన్స్ క్లబ్ ప్రతినిధులు పండ్లు, బిస్కెట్లు, చాక్లెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా లయన్స్ క్లబ్ రుద్రూర్ అధ్యక్షులు మాట్లాడుతూ.. లయన్ కోడాలి కిషోర్ ఎప్పుడు సేవ భావంతో వుండే వ్యక్తి అని, ఆయన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

141 వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భివ దినోత్సవ వేడుకలు

పయనించే సూర్యుడు డిసెంబర్ 28( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) సూళ్లూరుపేట ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో , 141 వ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట నియోజకవర్గ కార్యకర్తలు అభిమానులు, నాయకులతో, ఏ ఐ సి సి నాయకులు రాహుల్ గాంధీ, మరియు పి సి సి అధ్యక్షురాలు షర్మిల మేడం ఆదేశాలతో, డి సి సి బాలగూరవం బాబు ప్రేరణతో- సూళ్లూరుపేట కాంగ్రెస్ పార్టీ

Scroll to Top