PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సూళ్లూరుపేట రోటరీ క్లబ్ దయా గుణానికి హ్యాట్సాఫ్

పయనించే సూర్యుడు డిసెంబర్ 28 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) సూళ్లూరు పేట మున్సిపాలిటీ పరిధిలోని ‘రోటరీ క్లబ్ వారు చలికాలం కావడంతో పేదలకు సహాయ పడాలని గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తూ పేదలకు అండగా ఉంటూ మంచి మనసు చాటుకుంటున్నారురోటరీ క్లబ్ వారు నిరుపేదలకి చలికాలం సందర్భంగా 68 మంది దుప్పట్లను పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సెక్రటరీ .చదువుల చక్రవర్తి. డాక్టర్ సాయి బాబా . తనీష్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మురికి కాలువలు శుభ్రం చేయిస్తున్న గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత..

రుద్రూర్, డిసెంబర్ 29 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : మండల కేంద్రంలోని రుద్రూర్ గ్రామంలో గల జవహర్ నగర్ కాలనీ 13,14 వ వార్డులలో అపరిశుభ్రంగా మారిన మురికి కాలువలను సోమవారం గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత పరిశుభ్రం చేయించారు. దింతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ సెక్రటరీ ప్రేమ్ దాస్, ఉప సర్పంచ్ షేక్ నిస్సార్, వార్డ్ మెంబర్ వడ్ల అమృత – నరేష్ తదితరులు ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మత్తు పదార్థాలుతో యువత జీవితాలను నాశనం చేసుకోవద్దుజె ఎన్ టి యు రిజిస్టర్ ప్రో! వెంకటేశ్వర రావు

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 29 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి యూనివర్సిటీ లో జనవరి 4 వ తేదీన ఎల్లమ్మబండలో మేర యువ భారత్ సభ్యులు కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో మత్తు పదార్థాల నిర్మూలన కొరకు నిర్వహించే యువ చైతన్య యాత్ర పోస్టర్ ను ప్రారంభించిన యూనివర్సిటీ రిజిస్టర్ ప్రొఫెసర్ వెంకటేశ్వర రావు. ఈ సందర్భంగా రిజిస్టర్ మాట్లాడుతూ యువత మత్తుకు బానిస కాకుండా ఉన్నత స్థాయికి ఎలా ఎదగాలో నేర్చుకోవాలి అన్నారు. మత్తు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వెంటనే మున్సిపల్ ఎన్నికలు రేవంత్ రెడ్డి దూకుడు

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 29 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి పంచాయతీ ఎన్నికలను పూర్తి చేసిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలపై దృష్టి పెట్టింది. గ్రేటర్ హైదరాబాద్ పాలకవర్గం ముగిసిపోయే నాటికి మొత్తం ఇతర మున్సిపల్ సహా..గ్రేటర్ పాలక వర్గానికీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఆలస్యమయ్యే కొద్దీ సమస్యలు వస్తాయని.. నిర్వహించేయాలని నిర్ణయానికి వచ్చినట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే అన్ని మున్సిపాల్టీల్లోని కాంగ్రెస్ నేతలకు..ఎన్నికలకు సిద్ధం కావాలని సమాచారం వెళ్లినట్లుగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

యూపీ పాఠశాలల్లో వార్తా పత్రికల పఠనం తప్పనిసరి ఆ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 29 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి విద్యార్థుల రోజువారీ కార్యకలాపాల్లో వార్తాపత్రికల పఠనాన్ని తప్పనిసరి చేయాలని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు మార్గదర్శకాలు జారీచేసింది. ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలను చూసే సమయాన్ని తగ్గించి, పుస్తక పఠన సంస్కృతిని బలోపేతం చేయడానికి ఈ నిర్ణయం తీసుకుంది. పాఠశాల గ్రంథాలయాల్లో ఆంగ్ల, హిందీ వార్తాపత్రికలను అందుబాటులో ఉంచాలని ఈ నెల 23న జారీ చేసిన

Scroll to Top