PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వరదలతో రహదారులు బంద్ అయిన గ్రామాలకు నిత్యవసరాలు అందించాలి- సిపిఎం

ప్రచురణార్థం చింతూరు, ఆగస్టు 30: గత ఐదు రోజులుగా వరదలు రావడంతో రహదారులు బంద్ అయ్యి రాకపోకలు లేని గ్రామాలకు తక్షణమే నిత్యవసరాలు అందించాలని, దోమలు బెడదతో జ్వరాలు ఎక్కువవుతున్న సందర్భంగా ప్రతి కుటుంబానికి దోమతెరలు పంపిణీ చేయాలని, ఏజీ కోడేరు కేంద్రంలో బోటు ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి పల్లపు వెంకట్ మాట్లాడుతూ వరదల […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వినాయకుని లడ్డు దక్కించుకున్న చెక్ పోస్టు రామయ్య.

పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 30(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి మండల కేంద్రంలోని కోటవీధిలో జెండాకట్ట వద్ద ప్రతిష్టించిన వినాయక విగ్రహం వద్ద నిర్వహించిన లడ్డూ వేలం పాటలో 24,000 రూపాయలకు టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్న చెక్ పోస్ట్ రామయ్య దక్కించుకున్నాడు. అలాగే వినాయకుడి బొడ్డు బిళ్ళను కోట వీధికి చెందిన మీసాల కల్లమడి కంబగిరి స్వామి గారు 6,100 రూపాయలకు దక్కించుకున్నారు వేలంపాట దక్కించుకున్న వారికి కోటవీధి వినాయక ఉత్సవ కమిటీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శ్రీ సార్వజనిక్ గణేష్ మండలి వద్ద ప్రవచన కార్యక్రమం..

1). ప్రవచనాలు ప్రసంగిస్తున్న దృశ్యం.. 2). హోమం నిర్వహిస్తున్న దృశ్యం.. రుద్రూర్, ఆగస్టు 30 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ సర్వజనిక్ గణేష్ మండలి 75 వ వజ్రత్సవ కార్యక్రమంలో భాగంగా శనివారం గణేష్ మండలి వద్ద కామారెడ్డి వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ భక్తులకు ప్రవచనాలు ప్రసంగించారు. అలాగే హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ హోమ కార్యక్రమంలో పలువురు దంపద జంటలు పాల్గొని హోమం నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పవన్ యూత్ ఆధ్వర్యంలో నిత్యాన్న ప్రసాదం

పయనించే సూర్యుడు గాంధారి 31/08/25 గాంధారి మండల కేంద్రంలో పవన్ యూత్ గణేష్ మండపం వద్ద 25 వ సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నరూ నాలుగో రోజు అన్నదాన కార్యక్రమంలో గాంధారి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బిసా గణేష్ అన్నదానం నిర్వహించరూఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు నాయకులు యువజన సంఘ సభ్యులు వచ్చి అన్న ప్రసాదం స్వీకరించరూ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గోండ్వానా రాజ్యం ఆదివాసీ రాజ్యం:ఆదివాసీ పార్టీ

పయనించే సూర్యుడు రిపోర్టర్ జరిగినది చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఆగస్టు 30 గోండ్వానా రాజ్యం ఆదివాసీ రాజ్యమని భారత్ ఆదివాసీపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మొట్టడం రాజబాబు అన్నారు.భారత దేశ చరిత్రను ప్రాచీన యుగం, మధ్య యుగం,ఆధునిక యుగం,జాతీయోధ్యమం అనే నాలుగు భాగాలుగా చేసినట్లయితే మధ్య యుగంలో ఉన్న గోండ్వానా ఆదివాసీ రాజ్యం గురించి చరిత్ర పుటల్లో ఎందుకో సరైన వివరణ ఇవ్వకపోవడం దురదృష్టకరం,బాధాకరం.బహుశా గోండ్వానా రాజ్యం ఆదివాసీ రాజ్యమనేమో.1907లోభూవిజ్ఞానం ప్రకారం సుమారు 600–180 మిలియన్ సంవత్సరాల క్రితం

Scroll to Top