PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గ్రామంలో వార్డులో పర్యటించిన నూతన సర్పంచ్ రాంచందర్

//పయనించే సూర్యుడు// న్యూస్ డిసెంబర్ 27// నారాయణపేట జిల్లా బ్యూరో// నారాయణపేట మండలం బండగుండ గ్రామ నూతన సర్పంచ్ రామచందర్ గ్రామంలోని వార్డుల్లో పర్యటిస్తూ సమస్యలను అడిగి తెలుసుకొని, ఆ వార్డులో ప్రజలతో మమేకమై వారిద్వారా సమస్యలు తెలుసుకొని పరిష్కరించే విధంగా కృషి చేస్తానని, వారికి హామీ ఇచ్చారు, గ్రామంలో ఏసమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలని పార్టీలకతీతంగా గ్రామ అభివృద్ధిని సాధించుకుందామని ఆయన అన్నారు, వార్డుల్లో పర్యటిస్తూ పూర్తిస్థాయిలో సమస్యలను తెలుసుకొని , ముఖ్యంగా కొన్ని […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గ్రూప్–1 పరీక్షల్లో జిల్లా బీసీ సంక్షేమ అధికారిగా ఎంపికైన సర్వే సాయికుమార్‌కు ఘన సత్కారం

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో భైంసా పట్టణానికి చెందిన సర్వే సాయికుమార్ గ్రూప్–1 పరీక్షల్లో జిల్లా బీసీ సంక్షేమ అధికారిగా ఎంపికయ్యారు. ఆయన సర్వే సిద్ధేశ్వర్ రావు, రత్నమాల దంపతుల కుమారుడు.సాయికుమార్ భైంసాలోని వాసవి ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్య పూర్తి చేసి, తిరుచ్చి జాతీయ సాంకేతిక సంస్థలో ఇంజినీరింగ్ పట్టా సాధించారు. అనంతరం గుర్గావ్‌లోని మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ సంస్థలో మూడు సంవత్సరాలు ఉద్యోగం చేశారు. ప్రస్తుతం భారత పరిపాలనా సేవల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచాలని భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు రావుల రాము సంఘీభావం

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో భైంసా పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో GO ప్రకారం మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచాలని భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరపున సంఘీభావం తెలపడం జరిగింది భైంసా మున్సిపాలిటీలో జరుగుతున్న అంతు లేని అవినీతి…… మున్సిపల్ కార్యాలయం అన్ని విభాగలలో అవినీతి జరుగుతుంది అని గత మూడు నెలల నుండి భారతీయ జనతా పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తూ వచ్చారు. గత వారం రోజుల క్రితం మున్సిపాలిటీ కి సంబందించిన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వేలూరు రేవతి చౌదరికి శుభాకాంక్షలు తెలిపిన టిడిపి మండల నాయకులు

పయనించే సూర్యుడు డిసెంబర్ 26( ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ,ధర్మాదాయ శాఖ మంత్రి. ఆనం రామనారాయణ రెడ్డినివాసంలో నెల్లూరు జిల్లా నూతనంగా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలుగా నియమితులైన వేలూరు రేవతి చౌదరి . నెల్లూరు జిల్లా పార్లమెంట్ తెలుగుదేశం సెక్రటరీ గా నియమితులైన మునగపాటి సునీత సుబ్బరాజు ని కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్.సల్మా షిరీన్. తెలుగుదేశం పార్టీ చేజర్ల మండల అధ్యక్షులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వందేళ్ల భారత కమ్యూనిష్టు ఉద్యమానికి విప్లవ జేజేలు

వంద సంవత్సరాల ప్రస్థానం లో పీడిత ప్రజల పక్షాన నిలిచిన ఎర్రజెండా ప్రజాపంథా ఆధ్వర్యంలో ఎర్రజెండా ఆవిష్కరణ నాయిని రాజు సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా రాష్ట్ర నాయకులు పయనించే సూర్యుడు డిసెంబర్ 26 (పొనకంటి ఉపేందర్ రావు ) ఇల్లందు:భారతదేశంలో శ్రామిక,పీడిత వర్గాల విముక్తి కోసం, సోషలిజం స్థాపన కోసం ఎర్రజెండా పేదల పక్షాన నిలిచిందని సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా రాష్ట్ర నాయకులు నాయిని రాజు, సర్పంచ్ అజ్మీర బిచ్చా, పి డి యస్ యూ రాష్ట్ర

Scroll to Top