PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

యాళ్ళూరులో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి: సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రులు, ఎంపీ మరియు కలెక్టర్

పయనించే సూర్యుడు డిసెంబర్ 26,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న యాళ్ళూరు (గోస్పాడు మండలం): నంద్యాల నియోజకవర్గం గోస్పాడు మండలం యాళ్ళూరు గ్రామ ప్రజల దశాబ్దాల కల నెరవేరిందని. గ్రామంలో నూతనంగా నిర్మించిన సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని (కమ్యూనిటీ హెల్త్ సెంటర్) ను రాష్ట్ర మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి, నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం అందుబాటులోకి రావడం వల్ల […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చేజర్లలో పోలింగ్ బూత్ స్థాయి అధికారుల సమావేశం తాసిల్దార్

పయనించే సూర్యుడు డిసెంబర్ 26 (ఆత్మకూరు నియోజకవర్గం పరిధినిధి మన్నేపల్లి తిరుపతయ్య) జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల కేంద్రమైన చేజర్ల మండల పరిషత్ కార్యాలయం నందు శుక్రవారం తాసిల్దార్ మస్తానయ్య పోలింగ్ బూత్ స్థాయి అధికారులు సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ పోలింగ్ బూత్ స్థాయి అధికారుల సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలు నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తాసిల్దార్ మస్తానయ్య మాట్లాడుతూ బి ఎల్ వో లు పోలింగ్ బూత్ స్థాయిలో ఫ్యామిలీ నెంబర్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సారంపల్లి, దేశాయిపల్లి గ్రామాల వార్డు మెంబర్లు కాంగ్రెస్ పార్టీలో చేరిక

పయనించే సూర్యుడు, డిసెంబర్ 26( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి ) సారంపల్లి, దేశాయిపల్లి గ్రామాలకు చెందిన వార్డు మెంబర్లు, వివిధ పార్టీల నాయకులు సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ చేరికలు సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కేకే మహేందర్ రెడ్డి సమక్షంలో జరిగాయి. మండల కాంగ్రెస్ అధ్యక్షులు జలగం ప్రవీణ్ జె (టోనీ), యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు మునిగేల రాజు, గ్రామ శాఖ అధ్యక్షులు గట్టు రాజీరెడ్డి ఆధ్వర్యంలో సిరిసిల్లలోని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కాంగ్రెస్ పార్టీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

పయనించే సూర్యుడు, డిసెంబర్ 26( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి ) సిరిసిల్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నూతన సంవత్సర (2026) క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లా యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ మునిగేలా రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జీ కేకే మహేందర్ రెడ్డి క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుందని, రాబోయే రోజుల్లో పార్టీని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జోహార్ అన్న కి జోహార్ రంగన్నకి జోహార్

పయనించే సూర్యుడు డిసెంబర్ 26 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) జనం కోసం పుట్టిన నాయకుడు జనంలో నుంచి పుట్టిన నాయకుడు మన రంగన్న అట్టడి కి పోతున్న జనం కోసం జనంలో నుంచి పుట్టిన నాయకుడు మన రంగన్న పేదల కోసం అహర్నిశలు కష్టపడే రంగన్న ప్రజలకు కష్టం వచ్చిందంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ప్రజల కోసం పరిగెత్తగలిగే నాయకుడే మన రంగన్న రాజకీయాలకు రాకముందు విజయవాడ మొత్తం బానిస సంకెళ్లు లో ఉంది

Scroll to Top