PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కాలనీ వాసుల బాధలు అడిగి తెలుసుకుంటున్న గ్రామ సర్పంచ్..

రుద్రూర్, డిసెంబర్ 26 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) రుద్రూర్ గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత సర్పంచ్ గా గెలవగానే గ్రామంలోని 11 వ, 12 వ, 13 వ, 14 వ వార్డుల్లో శుక్రవారం పర్యటించి కాలనీవాసుల బాధలను అడిగి తెలుసుకున్నారు. వార్డుల్లో మురికి కాలువలు, త్రాగు నీటి, వీధి లైట్ల సమస్యలను పరిశీలించారు. వార్డుల్లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరిస్తానని అన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ షేక్ నిస్సార్, వార్డు మెంబర్లు అమృత, […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చికడపల్లి సర్పంచ్ కు ఘన సన్మానం…

రుద్రూర్, డిసెంబర్ 26 (పయనించే సూర్యుడు, రుద్రూర్. మండల ప్రతినిధి) బోధన్ పట్టణంలోని రాకాసిపేట్ లయన్స్ కంటి ఆసుపత్రిలో జిల్లా గవర్నర్ లయన్ అమర్నాథ్ రావు అధికారిక పర్యటనలో భాగంగా గవర్నర్ చే రుద్రూర్ లయన్స్ క్లబ్ సభ్యులు చిక్కడపల్లి గ్రామ సర్పంచ్ గా బారి మెజారిటీతో ఎన్నికైన సందర్బంగా ఇంటర్నేషనల్ లయన్స్ పిన్ తో పాటు ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా లయన్స్ కంటి ఆసుపత్రుల వ్యవస్థాపకులు లయన్స్ మాజీ గవర్నర్ లయన్ పి.బసవేశ్వర రావు మాట్లాడుతూ..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చికడపల్లి సర్పంచ్ కు ఘన సన్మానం…

రుద్రూర్, డిసెంబర్ 26 (పయనించే సూర్యుడు, రుద్రూర్. మండల ప్రతినిధి) : బోధన్ పట్టణంలోని రాకాసిపేట్ లయన్స్ కంటి ఆసుపత్రిలో జిల్లా గవర్నర్ లయన్ అమర్నాథ్ రావు అధికారిక పర్యటనలో భాగంగా గవర్నర్ చే రుద్రూర్ లయన్స్ క్లబ్ సభ్యులు చిక్కడపల్లి గ్రామ సర్పంచ్ గా బారి మెజారిటీతో ఎన్నికైన సందర్బంగా ఇంటర్నేషనల్ లయన్స్ పిన్ తో పాటు ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా లయన్స్ కంటి ఆసుపత్రుల వ్యవస్థాపకులు లయన్స్ మాజీ గవర్నర్ లయన్ పి.బసవేశ్వర రావు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పుష్పగుచ్చంఅందజేసి శుభాకాంక్షలు తెలిపిన స్టేట్ మైనార్టీ డైరెక్టర్ సల్మా షరీన్

పయనించే సూర్యుడు డిసెంబర్ 27 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) సంతపేట,నెల్లూరు స్వర్గీయ ఆనం వివేకానంద రెడ్డి సమావేశ మందిరం శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ,ధర్మాదాయ శాఖ మంత్రి. ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన నెల్లూరు జిల్లా పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ .బీద రవిచంద్ర మరియు ప్రధాన కార్యదర్శిగా చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి బాధ్యతలు తీసుకున్న శుభ సందర్భంగా వారిని కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

లోకేశ్వరం మండలంలోని రాజురా గ్రామంలో మహిళా సంఘ భవన నిర్మాణం కోసం 10 లక్షలు, నిధులు మంజూరు….మాజీ శాసనసభ్యులు శ్రీ జి. విఠల్ రెడ్డి …

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి బైంసా పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో లోకేశ్వరం మండలంలోని రాజురా గ్రామంలో మహిళా సంఘ భవనం నిర్మాణం, ప్రొసీడింగ్ కాపీని ఈరోజు అందజేయడం జరిగింది. నిధులు మంజూరు చేసి ఇచ్చినందుకు *మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మరియు మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ముధోల్ మాజీ శాసనసభ్యులు శ్రీ జి. విఠల్ రెడ్డి

Scroll to Top