PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సారంపల్లి, దేశాయిపల్లి గ్రామాల వార్డు మెంబర్లు కాంగ్రెస్ పార్టీలో చేరిక

పయనించే సూర్యుడు, డిసెంబర్ 26( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి ) సారంపల్లి, దేశాయిపల్లి గ్రామాలకు చెందిన వార్డు మెంబర్లు, వివిధ పార్టీల నాయకులు సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ చేరికలు సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కేకే మహేందర్ రెడ్డి సమక్షంలో జరిగాయి. మండల కాంగ్రెస్ అధ్యక్షులు జలగం ప్రవీణ్ జె (టోనీ), యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు మునిగేల రాజు, గ్రామ శాఖ అధ్యక్షులు గట్టు రాజీరెడ్డి ఆధ్వర్యంలో సిరిసిల్లలోని […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కాంగ్రెస్ పార్టీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

పయనించే సూర్యుడు, డిసెంబర్ 26( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి ) సిరిసిల్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నూతన సంవత్సర (2026) క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లా యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ మునిగేలా రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జీ కేకే మహేందర్ రెడ్డి క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుందని, రాబోయే రోజుల్లో పార్టీని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జోహార్ అన్న కి జోహార్ రంగన్నకి జోహార్

పయనించే సూర్యుడు డిసెంబర్ 26 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) జనం కోసం పుట్టిన నాయకుడు జనంలో నుంచి పుట్టిన నాయకుడు మన రంగన్న అట్టడి కి పోతున్న జనం కోసం జనంలో నుంచి పుట్టిన నాయకుడు మన రంగన్న పేదల కోసం అహర్నిశలు కష్టపడే రంగన్న ప్రజలకు కష్టం వచ్చిందంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ప్రజల కోసం పరిగెత్తగలిగే నాయకుడే మన రంగన్న రాజకీయాలకు రాకముందు విజయవాడ మొత్తం బానిస సంకెళ్లు లో ఉంది

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కాలనీ వాసుల బాధలు అడిగి తెలుసుకుంటున్న గ్రామ సర్పంచ్..

రుద్రూర్, డిసెంబర్ 26 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) రుద్రూర్ గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత సర్పంచ్ గా గెలవగానే గ్రామంలోని 11 వ, 12 వ, 13 వ, 14 వ వార్డుల్లో శుక్రవారం పర్యటించి కాలనీవాసుల బాధలను అడిగి తెలుసుకున్నారు. వార్డుల్లో మురికి కాలువలు, త్రాగు నీటి, వీధి లైట్ల సమస్యలను పరిశీలించారు. వార్డుల్లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరిస్తానని అన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ షేక్ నిస్సార్, వార్డు మెంబర్లు అమృత,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చికడపల్లి సర్పంచ్ కు ఘన సన్మానం…

రుద్రూర్, డిసెంబర్ 26 (పయనించే సూర్యుడు, రుద్రూర్. మండల ప్రతినిధి) బోధన్ పట్టణంలోని రాకాసిపేట్ లయన్స్ కంటి ఆసుపత్రిలో జిల్లా గవర్నర్ లయన్ అమర్నాథ్ రావు అధికారిక పర్యటనలో భాగంగా గవర్నర్ చే రుద్రూర్ లయన్స్ క్లబ్ సభ్యులు చిక్కడపల్లి గ్రామ సర్పంచ్ గా బారి మెజారిటీతో ఎన్నికైన సందర్బంగా ఇంటర్నేషనల్ లయన్స్ పిన్ తో పాటు ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా లయన్స్ కంటి ఆసుపత్రుల వ్యవస్థాపకులు లయన్స్ మాజీ గవర్నర్ లయన్ పి.బసవేశ్వర రావు మాట్లాడుతూ..

Scroll to Top