సారంపల్లి, దేశాయిపల్లి గ్రామాల వార్డు మెంబర్లు కాంగ్రెస్ పార్టీలో చేరిక
పయనించే సూర్యుడు, డిసెంబర్ 26( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి ) సారంపల్లి, దేశాయిపల్లి గ్రామాలకు చెందిన వార్డు మెంబర్లు, వివిధ పార్టీల నాయకులు సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ చేరికలు సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కేకే మహేందర్ రెడ్డి సమక్షంలో జరిగాయి. మండల కాంగ్రెస్ అధ్యక్షులు జలగం ప్రవీణ్ జె (టోనీ), యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు మునిగేల రాజు, గ్రామ శాఖ అధ్యక్షులు గట్టు రాజీరెడ్డి ఆధ్వర్యంలో సిరిసిల్లలోని […]




