PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భీంగల్ కొత్త బస్టాండ్ ప్రాంతంలో చెత్త చెదారం లేకుండా చూడాలని సానిటేషన్ సిబ్బందికి ఆదేశించిన కమిషనర్ గోపు గంగాధర్

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో భీంగల్ పట్టణంలోని లో న్యూ బస్టాండ్ నుండి బస్సులు రాకపోకలు ప్రారంభించినందున బస్టాండ్ ప్రాంతంలో బ్లేడ్ ట్రాక్టర్ తో క్లీనింగ్ చేయడం మరియు లెవెలింగ్ చేయడం జరిగింది. అక్కడ జరుగుతున్న పనులను గౌరవ కమిషనర్ గోపు గంగాధర్ పరిశీలించారు. బస్టాండ్ ప్రాంతంలో చెత్తాచెదరం లేకుండా చూడాలని శానిటేషన్ సిబ్బందిని ఆదేశించారు. చీకటి ఉండడంతో లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే డివైడర్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పెరియార్ చౌరస్తాలో ఘనంగా పెరియార్ 52వ వర్ధంతి.

హేతువాద దృక్పథాన్ని బలపరచుదాం దక్షిణ భారతంలో హిందీ భాష వ్యతిరేక ఉద్యమాన్ని బలపరుచుదాం డా.బి.ఆర్.అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ రి.నం 717/1978 {పయనించే సూర్యుడు} {డిసెంబర్ 25 మక్తల్ } డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ ఆధ్వర్యంలో స్థానిక పెరియర్ చౌరస్తాలో పెరియర్ చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ 1879 సెప్టెంబర్ 17న తమిళనాడులోని ఏరోడ్‌లో ధనవంతమైన బలిజ కుటుంబంలో పుట్టిన పెరియార్ చిన్నతనంలోనే తల్లిదండ్రుల ద్వారా,కాశి యాత్రలో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రుద్రూర్ లో కృతజ్ఞత సభ ఏర్పాటు….

రుద్రూర్, డిసెంబర్ 24 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) రుద్రూర్ గ్రామ సర్పంచ్ గా ఇందూరు సునీత – ఇందూర్ చంద్రశేఖర్ మూడవ సారి ఎన్నికైన సందర్భంగా రుద్రూర్ గ్రామంలోని శశిరేఖ గార్డెన్ ఫంక్షన్ హాల్ కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీక్ చైర్మన్ తహెర్ బీన్ అందాన్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆకుల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మహమ్మద్ అలీ షబ్బీర్

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి.కె గంగాధర్ నిజామాబాద్ పట్టణంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ప్రభుత్వసలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మరియు పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ ప్రభుత్వం అప్పుల కష్టాల్లో ఉన్న పేదలను ఆదుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తుంది ఈరోజు షాది ముబారక్ 481లబ్ధిదారులకు 4 కోట్ల 81 లక్షల 55వేల 796 రూపాయలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బాల అకాడమీ పాఠశాల నందు ఘనంగా జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలు

పయనించే సూర్యుడు డిసెంబర్ 24,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న స్థానిక నంద్యాల పట్టణంలోని పార్క్ రోడ్డు సమీపంలో గల బాలా అకాడమీ పాఠశాలలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఈరోజు అనగా 24/12/2025,బుధవారము రోజున జరుపుకోవడం జరిగింది ఈరోజు చిన్నారులు క్రిస్మస్ వేడుకలలో భాగంగా శాంటా క్లాస్, ఏంజెల్స్,తూర్పు దేశపు జ్ఞానులు లాగా,మేరి,జోసఫ్ గొర్రెల కాపరుల వేషధారణలో వచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఎం. జి.వి.రవీంద్రనాథ్ సార్ ప్రిన్సిపల్ మాధవీలత మేడం, మాట్లాడుతూ క్రిస్మస్ పండుగలోని

Scroll to Top