PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బాల అకాడమీ పాఠశాల నందు ఘనంగా జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలు

పయనించే సూర్యుడు డిసెంబర్ 24,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న స్థానిక నంద్యాల పట్టణంలోని పార్క్ రోడ్డు సమీపంలో గల బాలా అకాడమీ పాఠశాలలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఈరోజు అనగా 24/12/2025,బుధవారము రోజున జరుపుకోవడం జరిగింది ఈరోజు చిన్నారులు క్రిస్మస్ వేడుకలలో భాగంగా శాంటా క్లాస్, ఏంజెల్స్,తూర్పు దేశపు జ్ఞానులు లాగా,మేరి,జోసఫ్ గొర్రెల కాపరుల వేషధారణలో వచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఎం. జి.వి.రవీంద్రనాథ్ సార్ ప్రిన్సిపల్ మాధవీలత మేడం, మాట్లాడుతూ క్రిస్మస్ పండుగలోని […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

టేకులపల్లిలో ఘనంగా సెమీ క్రిస్మస్ ఆరాధన

టేకులపల్లిలో ఘనంగా సెమీ క్రిస్మస్ ఆరాధపయనించే సూర్యుడుడిసెంబర్ 24 (పొనకంటి ఉపేందర్ రావు) టేకులపల్లి : తెలంగాణ ప్రభుత్వం, మరియు టేకులపల్లి మండల పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో బుధవారం టేకులపల్లి మండలంలో కేంద్రంలో ఉన్న మరనాత విశ్వాస సమాజంలో సెమీ క్రిస్మస్ ఆరాధన వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక తహసిల్దార్ లంకపల్లి వీరభద్రం హాజరై మండల ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలుతెలియజేశారు. అనంతరం పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు జి. రాజు మాట్లాడుతూ ప్రపంచంలో అన్ని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్ కి యాడికి మండలం విద్యార్థిని

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 24(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి మండలం పరిధి లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కోనఉప్పలపాడు గ్రామంలో నీ ఎనిమిదో తరగతి విద్యార్థిని కుమారి సుహాసిని ఈ రోజు రాష్ట్ర స్థాయిలో విజయవాడ యందు జరుగుతున్న సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగాపాఠశాల ప్రధానోపాధ్యాయులు కె, చిన్నపెద్దన్న మరియు గైడ్ టీచర్ వై. ఆర్.కృపావతి మరియు సహచర ఉపాద్యాయులు అరుణకుమారి, విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచము

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 101 వ వ్యవస్థాపక దినోత్సవాన్ని విజయవంతం చేయండి.

పయనించే సూర్యుడు డిసెంబర్ 24,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న “సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ బాబా ఫక్రుద్దీన్ “ “సిపిఐ నంద్యాల పట్టణ కార్యదర్శి కె ప్రసాద్” నంద్యాల సిపిఐ కార్యాలయంలో సిపిఐ పట్టణ కౌన్సిల్ సభ్యుల సమావేశం సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి లక్ష్మీదేవి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జి నాగ రాముడు సిపిఐ జిల్లా నాయకులు పి మురళీధర్ సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

హెల్మెట్‌తోనే భద్రత- నిబంధనలతోనే జీవితం: ట్రాఫిక్ సీఐ చాన్ బాష.

పయనించే సూర్యుడు డిసెంబర్ 23,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా నంద్యాల ట్రాఫిక్ సీఐ చాన్ బాష ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కార్యక్ధర్మాన్ని మంగళవారం పట్టణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనం నడుపుతూ మొబైల్ ఫోన్ వినియోగించకూడదని ట్రాఫిక్ సీఐ చాన్ బాష సూచించారు.అలాగే ట్రిపుల్ రైడింగ్ చేయరాదని, మైనర్ డ్రైవింగ్ చట్టరీత్యా నేరమని,

Scroll to Top