PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తెలంగాణ రాష్ట్ర కొత్త సర్పంచ్‌లూ..మీది పెద్ద బాధ్యత

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 24 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి గ్రామాన్ని పునర్నిర్మించే బృహత్తర బాధ్యతను గ్రామ ప్రజలు కొత్త సర్పంచ్‌లకు ఇచ్చారు. ఇది చాలా గురుతరమైన కర్తవ్యం. సర్పంచ్‌ ఈ కర్తవ్యానికి తనకున్న అధికారాలకు తోడుగా సంకల్ప బలాన్ని జోడిస్తే గ్రామ స్వరాజ్యం కలలు నెరవేరుతాయి. ఏ పనికైనా అధికారాలు మాత్రమే ఉంటే సరిపోవు. దాంతో పాటుగా ప్రజలందర్నీ ఐక్యం చేసి నడిపించే నాయకత్వం ఎంతో అవసరం. సర్పంచ్‌లు గ్రామానికి ఆమోదయోగ్యమైన పనులు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రైతు భరోసా పథకంపై తెలంగాణ ప్రభుత్వం కీలక మార్పులుఇకపై నాగలి పట్టి సాగు చేసే రైతులకే రైతు భరోసా నిధులని స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 24 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి సాగుకు అనుకూలంగా లేని భూములకు గతంలో ఇచ్చినట్లు రైతు భరోసా ఇవ్వడం సాధ్యం కాదని వెల్లడిఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకంలో కీలక మార్పులు చేస్తోంది. ఈ పథకం అమలు, మార్గదర్శకాలపై జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమైన ప్రకటన చేశారు. ఇకపై రైతు భరోసా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రండి బాబు రండి మా ఊర్లో బెల్ట్ షాపు ఉందోచ్

పయనించే సూర్యుడు డిసెంబర్ 24 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) సూళ్లూరుపేట చుట్టుపక్కల గ్రామాల్లో ఇదండీ సంగతి బెల్ట్ షాపులకు బలి అవుతున్న గ్రామాలు….*బెల్ట్ షాపులవల్ల గ్రామాల్లో చితికి పోతున్న పేదల జీవితాలు కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి కన్నంబాకం హరికృష్ణ తెలిపారు *గ్రామలలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే …..మద్యం విక్రయంలో అభివృద్ధి కనపరుస్తున్న గ్రామాల బిల్డ్ షాపుల నిర్వహణ యజమానులు రండి బాబు…. రండి…. మంచి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆశలకు 3 సంవత్సరాల లెప్రసీ సర్వే పెండింగ్ బిల్లులు వెంటనే ఇవ్వాలి CITU డిమాండ్

కర్ని పిహెచ్ సి వైద్య అధికారి తిరుపతి కి వినతి పత్రం గోవింద్ రాజ్ సిఐటియు జిల్లా అధ్యక్షులు //పయనించే సూర్యుడు// //డిసెంబర్ 24 మక్తల్// మక్తల్ మండలంలోని కర్ని పిహెచ్ సి ఆశల సమస్యలు పరిష్కరించాలని ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా ఉద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్షులు గోవిందరాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆశలు నిరంతరం పనిచేస్తున్నారు. వీరి పట్ల ప్రభుత్వ అధికారులు సర్వేలు చేయించుకుంటూ మూడు సంవత్సరాల లెప్రసీ సర్వే పెండింగ్ బిల్లులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వేల్పూర్ మండలంలోని 14 గ్రామాల్లో 10 లక్షల చేప పిల్లలు పంపిణీ

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో వేల్పూర్ మండల చుట్టుపక్కల గ్రామాల్లో2025-26 గాను కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంలో భాగంగా ఈరోజు వేల్పూర్ మండలంలోని 14 గ్రామాలలో గల 40 చెరువులలో మొత్తం 10,00000 పదిలక్షల చేప పిల్లలు పంపిణీ చేయడం జరిగిందిఈ కార్యక్రమం లో వేల్పూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గడ్డం నర్సారెడ్డి, వేల్పూర్ సర్పంచ్ అశోక్, ఉప సర్పంచ్

Scroll to Top