PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వేల్పూర్ మండలంలోని 14 గ్రామాల్లో 10 లక్షల చేప పిల్లలు పంపిణీ

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో వేల్పూర్ మండల చుట్టుపక్కల గ్రామాల్లో2025-26 గాను కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంలో భాగంగా ఈరోజు వేల్పూర్ మండలంలోని 14 గ్రామాలలో గల 40 చెరువులలో మొత్తం 10,00000 పదిలక్షల చేప పిల్లలు పంపిణీ చేయడం జరిగిందిఈ కార్యక్రమం లో వేల్పూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గడ్డం నర్సారెడ్డి, వేల్పూర్ సర్పంచ్ అశోక్, ఉప సర్పంచ్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా అవసరం – ప్రిన్సిపాల్ జైపాల్ రెడ్డి.

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ నిజామాబాద్ జిల్లా భీమ్గల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒకేషనల్ సబ్జెక్టుకు సంబంధించిన మొదటి సంవత్సరం విద్యార్థులు మరియు రెండవ సంవత్సరం విద్యార్థులు ఏ విధంగా అకౌంట్స్ చేస్తున్నారో ఆ అకౌంట్స్ లెక్కలను ఏ విధంగా తనిఖీ చేస్తారో మరియు ఆడిటింగ్ చేస్తారో కంప్యూటర్స్లో బిల్స్ ఏ విధంగా చేస్తారో ఓజేటి సెంటర్ ను తనిఖీ చేసి విద్యార్థులను అడిగి ప్రిన్సిపాల్ జైపాల్ రెడ్డి తెలుసుకున్నారు. ఈ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు కి

తంబళ్లపల్లె మండలం వారిచే ఘనసత్కారం పయనించే సూర్యుడు డిసెంబర్ 23 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం టిడిపి బీసీ సాధికార సమితి పాల ఏకరి రాష్ట్ర కన్వీనర్ గురిగింజ కుంట శివప్రసాద్ నాయుడు &గుట్ట బాబు మంగళవారం ఉదయం రాయచోటి పట్టణం గాలివీడు రోడ్ ప్రీతం రెసిడెన్సి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నూతనంగా రాజంపేట పార్లమెంట్ జిల్లా అధ్యక్షులుగా నియమించిన సుగవాసి ప్రసాద్ బాబు గారికి శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అయ్యప్ప స్వాములకు అన్నప్రసాద వితరణ

చౌడమ్మ గుట్ట ఆంజనేయస్వామి ఆలయంలో అన్న ప్రసాద వితరణ ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ నాగర కుంట నవీన్ రెడ్డి అయ్యప్ప స్వాములకు అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుందని దాని ద్వారా సమాజంలో ఐక్యత,భక్తిభావం పెరుగుతుందని ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సి నవీన్ రెడ్డి అన్నారు.షాద్ నగర్ పట్టణంలోని చౌడమ్మ గుట్ట ఆంజనేయ స్వామి వారి ఆలయంలో అయ్యప్ప స్వాముల కొరకు ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి దంపతులు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అప్పిరెడ్డిపల్లి గ్రామ నూతన సర్పంచునుసన్మానించిన రాములు యాదవ్, గోపాల్ యాదవ్,

//పయనించే సూర్యుడు //న్యూస్ డిసెంబర్ 23// నారాయణపేట జిల్లా బ్యూరో // కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండలం అప్పిరెడ్డిపల్లి గ్రామ టిడిపి నూతన సర్పంచ్ గా బి మల్లేశ్వరి శ్రీనివాస్, ప్రమాణ స్వీకారం సందర్భంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా టిడిపి పార్లమెంట్ మాజీ ఉపాధ్యక్షుడు రాములు యాదవ్, నారాయణపేట పట్టణ అధ్యక్షుడు గోపాల్ యాదవ్,ఈరన్న గౌడ్ తో కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు సర్పంచ్ పదవి అధికారం అని కాకుండా బాధ్యతగా స్వీకరించి గ్రామ అభివృద్ధికి

Scroll to Top