PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, వైరల్ న్యూస్

“అతి వేగం, మద్యం మత్తు: ఘోర ప్రమాదంలో ముగ్గురు మృతి”

పయనించే సూర్యుడు న్యూస్ :ఏపీలో రోడ్డు ప్రమాదాలు అధికమవుతున్నాయి. రోడ్డు సేఫ్టీ అధికారులు ఎన్ని జాగ్రత్తలు చెప్పినా రోడ్డు ప్రమాదాలు తగ్గడంలేదు. సోమవారం అర్ధరాత్రి పశ్చిమగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెనుమంట్ర మండలం పోలమూరులో మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ.. గోడను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో స్పాట్‌లోనే మగ్గురు యువకులు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని  కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. వివరాలలోకి వెళ్తే..పెనుమంట్ర పరిధిలోని పోలమూరు గ్రామంలో మద్యం […]

ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు పై కేసీఆర్ వ్యాఖ్యలపై విస్తృత చర్చ

పయనించే సూర్యుడు న్యూస్ : మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇటీవల చంద్రబాబు నాయుడుపై తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు చేసిన వ్యాఖ్యలను పూర్తిగా సమర్థించారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వంద శాతం నిజమని అమర్నాథ్ స్పష్టం చేశారు. ప్రతిపక్షాలను అణగదొక్కడం, మితిమీరిన స్వీయ ప్రచారం చేసుకోవడం మినహా చంద్రబాబు మరేమీ చేయడం లేదని కేసీఆర్ ఆరోపించినట్లుగా అమర్నాథ్ పేర్కొన్నారు. అమర్నాథ్ తన ప్రకటనలో చంద్రబాబు కార్యకలాపాలను వివరిస్తూ, ఆయన పబ్లిసిటీ, మార్కెటింగ్, మరియు ప్రతిపక్ష

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నూతనముగా ఎన్నికైన సర్పంచుల పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి హాజరైన వేముల ప్రశాంత్ రెడ్డి

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ బాల్కొండ నియవర్గంలో వేల్పూర్ మండల కేంద్రం నూతనంగా ఎన్నికైన సర్పంచ్ మొండి అశోక్ మరియు ఉప సర్పంచ్ బాలు మరియు పాలకవర్గం ప్రమాణ, పదవి బాధ్యతలస్వీకారణ కార్యక్రమానికి హాజరై శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి…ఈ. సందర్బంగా పాలక వర్గం సభ్యులతో ప్రమాణం స్వీకారం చేయించారు..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సిద్దాపూర్ సర్పంచ్ గా ప్రమాణస్వీకారం చేసిన బాసు నాయక్

ఉప సర్పంచ్ మరియు వార్డ్ మెంబర్లతో కలిసి ప్రమాణ స్వీకారం ( పయనించే సూర్యుడు డిసెంబర్ 22 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) కొత్తూరు మండలం సిద్దాపూర్ గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా ఎన్నికైన విస్లావత్ బాసు నాయక్ ఈరోజు ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉప సర్పంచ్ మరియు వార్డ్ నెంబర్లతో కలిసి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అనంతరం బాసు నాయక్ మాట్లాడుతూ … తనపై నమ్మకంతో తనకు ఓటు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మండపల్లి నూతన సర్పంచ్‌గా గాధగోని సాగర్ పదవి బాధ్యతలు స్వీకారం

పయనించే సూర్యుడు, డిసెంబర్ 22( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి ) రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని మండపల్లి గ్రామానికి నూతన సర్పంచ్‌గా ఎన్నికైన గాధగోని సాగర్ అధికారికంగా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన దైవ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు.పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం సర్పంచ్ గాధగోని సాగర్ మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఐకెపి కేంద్రం సక్రమ నిర్వహణతో

Scroll to Top