PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పాడి పశువులకు నట్టల నివారణ టీకాలు…

రుద్రూర్, డిసెంబర్ 22 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ మండలంలోని బొప్పాపూర్ గ్రామంలో సోమవారం గొర్రెలు, మేకలకు నట్టల నివారణ టీకాల శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 158 జీవాలకు టీకాలు వేసినట్లు పశు వైద్యాధికారి డాక్టర్ సంతోష్ తెలిపారు. కార్యక్రమంలో నూతన సర్పంచ్ నందిగాం సుమలత, ఉపసర్పంచ్ పట్లోల సురేష్, వార్డు సభ్యులు, వెటర్నరీ సిబ్బంది పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జర్నలిస్టుల మీద విద్యార్థి సంఘాల నాయకుల మీద కేసులు ఎత్తివేయాలి

//పయనించే సూర్యుడు// న్యూస్ డిసెంబర్ 22// నారాయణపేట జిల్లా బ్యూరో // PYL జిల్లా అధ్యక్షులు ప్రతాప్ ,ప్రధాన కార్యదర్శి సిద్దు మాట్లాడుతూ నారాయణపేట జిల్లా కేంద్రంలో విద్యార్థుల బస్సుల కోసం ధర్నా చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకుల మీద, వార్తలు కవరేజ్ చేయడానికి వెళ్లిన జర్నలిస్టుల మీద, ఆర్టీసీ వారు పెట్టిన అక్రమ కేసుల ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు నారాయణపేట జిల్లా ప్రగతిశీల యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ప్రతాప్, జిల్లా ప్రధాన కార్యదర్శి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బాలికలకు కరాటే తరగతులు ప్రారంభించిన హెడ్మాస్టర్ రవి

కరాటే సీనియర్ మాస్టర్ నరేందర్ నాయక్ ఆధ్వర్యంలో బాలికలకు కరాటే శిక్షణ ( పయనించే సూర్యుడు డిసెంబర్ 22 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) ఫరూక్ నగర్ మండలం విట్యాల జడ్పీహెచ్ఎస్ స్కూల్లో సోమవారం నుండి బాలికలకు మార్షల్ ఆర్ట్స్ (కరాటే) క్లాసులు ప్రారంభించడం జరిగింది. స్కూల్ హెడ్మాస్టర్ రవి కరాటే సీనియర్ మాస్టర్ నరేందర్ నాయక్ ఆధ్వర్యంలో క్లాసులను ప్రారంభించడం జరిగింది. సీనియర్ కరాటే మాస్టర్ నరేందర్ నాయక్ బాలికలకు మార్షల్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కడియాల కుంట తండా సర్పంచ్ గా ప్రమాణస్వీకారం చేసిన రాజు నాయక్ చౌహాన్

కడియాల కుంట తండాను ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతా సర్పంచ్ రాజు నాయక్ ఉప సర్పంచ్ గా తావు సింగ్ నాయక్ ప్రమాణస్వీకారం ( పయనించే సూర్యుడు డిసెంబర్ 22 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) రాజు నాయక్ అనే నేను కడియాలకుంట తండా గ్రామ సర్పంచ్ గా దైవసాక్షంగా ప్రమాణం చేస్తున్నాను… అంటూ ఫరూక్నగర్ మండలం కడియాల కుంట తండా లో నూతన గ్రామపంచాయతీ సర్పంచ్ గా ఎన్నికైన రాజు నాయక్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

టి జి ఎస్ ఆర్ టి సి నిజాంబాద్ లో అద్దె బస్సుల యజమానులతో ఆర్ఎం సమావేశం

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిజామాబాద్ రీజినల్ రీజియన్ కార్యాలయంలోని ఆర్ఎం కాన్ఫరెన్స్ హాల్లో అద్దె బస్సుల యజమానులతో నిజామాబాద్ రీజియన్ టి. జోస్నా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అద్దె బస్సుల నిర్వహణ, సేవల నాణ్యత, ప్రయాణికుల భద్రత, షెడ్యూల్ నిర్వహణ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.అద్దె బస్సులు ఎస్ ఆర్ టి సి నిబందనల ప్రకారం సమయపాలనతో పాటు మంచి నిర్వహణలో ఉండాలని,

Scroll to Top