PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కోడ్ ముగిసినా తొలగని ముసుగులు

పయనించే సూర్యుడు డిసెంబర్ 23 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఖమ్మం: స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేసిన అధికారులు ఎన్నికల కోడ్ ముగిసినా ముసుగులు మాత్రం తొలగించడం లో నిర్లక్ష్యం . కోడ్ ముగిసి రోజులు గడుస్తున్నారాజకీయ నాయకుల విగ్రహాలు మరియు శంకుస్థాపన శిలాఫలకాలపై అధికారులు ముసుగులు మాత్రం తొలగించడం లేదు. స్థానిక ఎన్నికలకు ఈ నెల 17న ఫలితాలు వెళ్లడయ్యాయి. ఎన్నికల కోడ్ ముగిసిన ఇన్ని […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రుద్రూర్ సర్పంచ్ గా ఇందూరు సునీత ప్రమాణ స్వీకారం…

రుద్రూర్, డిసెంబర్ 22 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ గ్రామ నూతన సర్పంచ్ గా ఇందూరు సునీత, ఉప సర్పంచ్ గా షేక్ నిస్సార్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటు 13 మంది వార్డు సభ్యులు బాధ్యతలు చేపట్టారు. గ్రామస్థుల సహకారంతో పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని, రుద్రూర్ ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ అధికారులు, గ్రామస్థులు,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నంద్యాల నుండి రేణిగుంటకు వెళ్లే డెమో రైళ్లో మరుగుదొడ్ల ఏర్పాటు చేయాలని కోరుతూ విద్యార్ధి , యువజన , ప్రజా సంఘాల జేఏసీ నేతలు వినతి పత్రం

పయనించే సూర్యుడు డిసెంబర్ 22, నంద్యాల జిల్లా రిపోర్టరు జి పెద్దన్న నంద్యాల ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నంద్యాల నుండి రేణిగుంటకు వెళ్లే డెమో రైల్లో మరుగుదొడ్లు లేకపోవడంతో చిన్నపిల్లలు, మహిళలు , గర్బిణీ స్త్రీలు, వృద్ధులు , దివ్యాంగులు మరియు ఇతర ఆరోగ్య సమస్యలు ఉండేవారు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ రైలు సౌకర్యంగా ఉంది కావున చాలామంది వివిధ వ్యాపారాల రీత్యా పట్టణాలకు , మరియు కడప & తిరుపతి & చిత్తూరు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

లాల్ జీవితం…..ప్రజా సేవకు అంకితం….

మండల ప్రజలు మెచ్చిన మనిషి సతీసమేతంగా ప్రజాసేవకే వారి జీవితం రాష్ట్రంలో ఉత్తమ గ్రామపంచాయతీ చేయడమే ఆయన లక్ష్యం నేడు సర్పంచిగా ప్రమాణస్వీకారం చేసిన లాల్ పయనించే సూర్యుడు, అశ్వాపురం, డిసెంబర్ 22: అశ్వాపురం గ్రామపంచాయతీలో తనదైన ముద్ర వేసుకొని ప్రజా సేవకే తన జీవితం అంకితం చేసుకొని, అశ్వాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ సతీమనీ శారదా లాల్ పనిచేసిన తర్వాత అశ్వాపురం గ్రామపంచాయతీ అభివృద్ధి గురించి లాల్ కు ముందు తర్వాత అనే విషయం చెప్పుకునే పరిస్థితుల్లో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పాపయ్య పల్లె నూతన సర్పంచ్‌గా చిన్నమనేని పరశురాములు పదవి బాధ్యతలు స్వీకారం

పయనించే సూర్యుడు, డిసెంబర్ 22( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి ) రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని పాపయ్య పల్లె గ్రామానికి నూతన సర్పంచ్‌గా ఎన్నికైన చిన్నమనేని పరశురాములు అధికారికంగా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన దైవ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం సర్పంచ్ చిన్నమనేని పరశురాములు మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఐకెపి కేంద్రం

Scroll to Top