PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భైంసా పట్టణం లోని సంతోషి మాత ఏరియాలో స్వచ్ఛభారత్ పితా మహుడు సంత్ గాడ్ గే బాబా యొక్క 69 వ. వర్ధంతి

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో బాబా చిత్ర పటానికి సంత్ గాడ్ గే బాబా అవార్డ్ గ్రహీత సుంకేట పో శెట్టి ఆధ్వర్యంలో పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఇ సందర్భంగా సుంకేట పో శెట్టి మాట్లాడుతూ, మనసులోని మలినాన్ని శుభ్రపరచి సమాజంలో ఉన్న నిచ్చెన మెట్ల కుల వ్యవస్థతొ పాటు, మూఢ నమ్మకాలు, అవిద్య నుండి పేద ప్రజలకు విముక్తి కలిగించేందుకు తన కీర్తనల ద్వారా యావత్ సమాజాన్ని జ్ఞానోదయం వైపు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తిరుపతి జిల్లా కబడ్డీ సీనియర్ సెలెక్షన్ ట్రయల్స్

పయనించే సూర్యుడు డిసెంబర్ 20 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) తిరుపతి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ స్టేట్ కబడ్డీ సెలెక్షన్ ట్రయల్స్ డిసెంబర్ 21 (ఆదివారం) నిర్వహించనున్నారు. రాష్ట్ర స్థాయి కబడ్డీ చాంపియన్‌షిప్ (కర్నూలు, డిసెంబర్ 26–28) కోసం జిల్లా/రాష్ట్ర జట్టుకు క్రీడాకారులను ఎంపిక చేయనున్నారు.ట్రయల్స్ మధ్యాహ్నం 2 గంటలకు సూళ్లూరుపేట హై స్కూల్ గ్రౌండ్‌లో జరుగుతాయి.అర్హత కలిగిన క్రీడాకారులు ఆధార్ కార్డు, స్పోర్ట్స్ కిట్‌తో సమయానికి హాజరుకావాలని సూచించారు.అసోసియేషన్ నియమించిన అర్హత

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నిర్మల్ జిల్లా పోలీస్..మీ పోలీస్*రాజీ మార్గమే రాజ మార్గం…

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో ఈ నెల 21 న జాతీయ లోక్ అదాలత్ జాతీయ లోక్ అదాలత్ ద్వారా ప్రజలకు తక్షణ న్యాయం కక్షిదారులు ఈరోజు, రేపు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలని జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్ విజ్ఞప్తి ఈరోజు, రేపు జరిగే జాతీయ లోక్ అదాలత్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించబడనుంది. ఈ సందర్భంగా కక్షిదారులు కోర్టు పరిధిలో ఉన్న వివిధ కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకునే

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చురుకుగా కొనసాగుచున్నఅభివృద్ధి పనులు.

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్19(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) ఎమ్మెల్యే జె.సి.అస్మిత్ రెడ్డి ఆదేశాలమేరకు యాడికిపట్టణంనందు పలుకాలనీలలో అభివృద్ధిపనులు వేగంగా కొనసాగుచున్నయి గత సార్వత్రిక ఎన్నికలలో జె.సి. అస్మిత్ రెడ్డికి ప్రచారానికి వెళ్లినప్పుడు చెన్నకేశవ స్వామి కాలనీలోని ప్రజలు కల్వర్టు లేక మురికి కాలువలలోనే రాకపోకలు సాగిస్తున్నాం అని తెలపడంతో కాలనీవాసుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని, అధికారులతో చర్చించి కల్వర్టు మంజూరు చేయించి ఈరోజు కల్వర్టు పనులను గుత్తేదారులు ప్రారంభించి నిర్మాణ పనులను వేగంగా చేపడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సూళ్లూరుపేటలో సచివాలయంలో ప్రజలకు అందుబాటులో లేని సచివాలయం ఉద్యోగులు

పయనించే సూర్యుడు డిసెంబర్ 19 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) సూళ్లూరుపేటమండల పరిధిలోని సచివాలయం సిబ్బంది వేలకు వేలు జీతాలు తీసుకుంటూ ప్రజలకి అందుబాటులో లేని సచివాలయ సిబ్బంది ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో పేదవాన్ని చులకనగా చూస్తూ కనీసం మర్యాద కూడా ఈనీ ఈ గవర్నమెంట్ ఆఫీసర్లని ఏమనాలో అర్థం కావటం లేదు ఒక సచివాలయం దగ్గరికి ఒక పేదవాడు పని మీద వెళ్తే సచివాలయంలో ఉంటున్న ఒక సిబ్బంది సచివాలయం సిబ్బంది ఎక్కడికెళ్లారని ప్రశ్నించగా అక్కడ

Scroll to Top