PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ మరియు మహేష్ కుమార్ గౌడ్ కలిసిన నాగేష్ రెడ్డి

పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ ఈరోజు శుక్రవారం రోజున రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ మరియు పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ హైదరాబాదులో మర్యాద పూర్వకంగా కలిసిన నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాట్ పల్లి నాగేష్ రెడ్డి వారితో పాటు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ గన్ రాజ్ పంచ రెడ్డి చరణ్ పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భైంసా పట్టణంలోని కిసాన్ గల్లీలో కొన్ని రోజులుగా పేరుకుపోయిన చెత్త

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో గత 25 రోజు నుండి కిసాన్ గల్లీలోని 15 వార్డ్ లో నెలకొన్న చెత్తతో మురికి కాలువ నిండి పోయి మురికి నీరు ఇక్కడ నివసిస్తున్న ఇళ్ళకు చెరడంతో ఇబ్బంది పడుతున్నారు ఈసమస్య ను ఈరోజు మున్సిపాల్ సానిటరీ ఇన్స్పెక్టర్ కు ఫోన్ చేయడంతో వారు స్పందించి దగ్గరుండి సమస్య నివారించడం జరిగింది కిసాన్ గల్లీ ప్రజలకు తెలియబరచేది ఎంటంటే ఈస్థలంలో మనమే చెత్తవేయడం సరియైనది కాదుమనకే ప్రమాదం ఆనారోగ్యంతో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భైంసాలో డాండానీ నూతన కార్యాలయ ప్రారంభం

బైంసా ప్రజలకు నేరుగా సేవలు పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ నాగనాథ్ పటేల్,డాండానీ సౌత్ ఇండియా బిజినెస్ హెడ్ లఖన్ ధూతద్మల్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం భైంసా: భారతదేశంలో డిజిటల్ ఫైనాన్స్ రంగంలో . విస్తరిస్తున్న ప్రముఖ సంస్థ డాండానీ (DHANDANI) నూతన కార్యాలయం నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యాలయాన్ని డాండానీ సౌత్ ఇండియా బిజినెస్ హెడ్ శ్రీ లఖన్ ధూతద్మల్ ముఖ్యఅతిథిగా హాజరై రిబ్బన్ కట్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పేరు మార్చడం బిజెపి కుట్రలో భాగం

పయనించే సూర్యుడు డిసెంబర్ 19( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) భారతదేశంలో వ్యవసాయ కూలీలకు సంవత్సరం రోజుల్లో కనీసం వంద రోజులు ఉపాధి పని కల్పించాలని నాటి యుపిఏ కాంగ్రెస్ ప్రభుత్వం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం(MGNREGA)పేరుతో పేద ప్రజల కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చింది ఈ పథకం ప్రధాన లబ్ధిదారు వ్యవసాయ కూలీలు ఎస్సీ ఎస్టీ బీసీలు అని కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి కన్నంబాకం హరికృష్ణ సూళ్లూరుపేట

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ముధోల్ నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు భారతీయ జనతా పార్ఠీ తరపున సన్మానించడం జరిగినది

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో యువనాయకులు హంపోలి గ్రామానికి చెందిన బండారి అశోక్ , ఎగ్గాం గ్రామానికి చెందిన మహేందర్ , మాగాం గ్రామానికి చెందిన రెండవ సారి సర్పంచ్ గ ఎన్నికైన అప్పాల రాకేష్ స్వామి గారికి, సిద్దూర్ గ్రామానికి చెందిన మల్లేపు సుధాకర్ , అలాగే 22 సంవత్సరాల వయస్సులోనే సర్పంచ్ గ ఎన్నికైన సర్పంచ్ లకు మహిషాపట్టణానికి చెందిన కాసరోల్ల ప్రవీణ్,చొప్పరి వెంకటేష్, బండారి దిలీప్ స్వామి, రాజు. వారి వారి

Scroll to Top