PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

74వ ఐపిసి ఎగ్జిబిషన్ బెంగళూరుకు బయలుదేరిన మూన్ రే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసిటికల్ సైన్స్ కాలేజ్ విద్యార్థులు

( పయనించే సూర్యుడు డిసెంబర్ 18 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) రంగారెడ్డి జిల్లా షాద్నగర్ :మూన్ రే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసిటికల్ సైన్సెస్ డాక్టర్ బి.రాజ్ కుమార్ ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో 74వ ఐపిసి ఎగ్జిబిషన్ బెంగళూరుకు మూడు రోజుల జరిగే సెమినార్ లో షాద్నగర్ నుండి మూన్ రే ఫార్మసీ కాలేజ్ ఫ్యాకల్టీ సలీం, అర్చన, వందన, 22 మంది విద్యార్థిని, విద్యార్థులు బయలుదేరారు. ఈ సెమినార్ లో అన్ని రాష్ట్రాల […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కొత్త రాయుడు స్వామికి గంగవరంరాజేష్ పుట్టినరోజు సందర్భంగా విరాళం.

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్18(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి మండలం కమలపాడు పంచాయతీలో స్వయంభుగా వెలసిన శ్రీ.లక్ష్మి కొత్త వెంకటరమణ స్వామి (కొత్త రాయుడు స్వామి) ధ్వజస్తంభం పునర్నిర్మాణానికి ఆలయ అభివృద్ధి పనులు చేపట్టామని మన వార్తాపత్రికల్లో రావడం జరిగింది దీనికి స్పందనగా కీర్తిశేషులు గంగవరం ప్రభాకర్, సుధామని, కుమారుడు గంగవరం రాజేష్, జ్యోతి, లాలిత్య, మౌనిక కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఒక లక్ష పదకుండువేల నూట పదహారు రూపాయలు రాజేష్ పుట్టినరోజు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

న్యాయమే గెలిచింది’.. నేషనల్ హెరాల్డ్ కేసుపై షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్

( పయనించే సూర్యుడు డిసెంబర్ 18 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) నేషనల్ హెరాల్డ్ కేసులో తమ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన ఛార్జిషీటును దిల్లీ కోర్టు పరిగణనలోకి తీసుకోకపోవడం భారత జనతా పార్టీకి చెంపపెట్టు అని షాద్ నగర్ ఎమ్మెల్యే , ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్లకు మంగళవారం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తేనీటి విందు కార్యక్రమంలో పాల్గొన్న గుట్ట బాబు

పయనించే సూర్యుడు డిసెంబర్ 18 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం టిడిపి బీసీ సాధికార సమితి పాల ఏకరి రాష్ట్ర కన్వీనర్& కోడూరు అబ్జర్వర్ గురిగింజ కుంట శివప్రసాద్ నాయుడు &గుట్ట బాబు గురువారం సాయంకాలం సాయిరాం వీధి వాస్తవ్యులు బండి రామాంజులు ఇచ్చిన తేనేటి విందు కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి బీసీ సాధికార సమితి పాల ఏకరి రాష్ట్ర కన్వీనర్ గురిగింజకుంట శివప్రసాద్ నాయుడు & గుట్ట బాబు,బిజెపి రాష్ట్ర కార్యదర్శి కిరణ్ కుమార్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

యాడికిలో సీసీ రోడ్ల నిర్మాణం.

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్18(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) గౌరవ ఎమ్మెల్యే శ్రీ జె.సి.అస్మిత్ రెడ్డి ఆదేశాల మేరకు ఓంశాంతి కాలనీ,రాఘవేంద్ర కాలనీ, చెన్నకేశవ కాలనీ,వెంగమ నాయుడు కాలనీ లలో సి.సి.రోడ్ల నిర్మాణంపనులు శరవేగంగా జరుగుతున్నాయి.గుత్తేదారులుఈ రోడ్ల నిర్మాణం పనులను ప్రతిష్ణాత్మకంగా తీసుకొని ఆయా కాలనీలలో రోడ్ల నిర్మాణ పనులు చేపడుతున్నారు. దీనిపట్ల ఆ కాలనీవాసులు ఎమ్మెల్యే జె.సి.అస్మిత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ రోడ్ల నిర్మాణ పనులను డి.ఏ. ఏల్లమనాయుడు జే.ఏ.వరప్రసాద్, మరియు టి.డి.పి. నాయకులు

Scroll to Top