PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సమస్యలను పరిష్కరించడమే ధ్యేయం

మండల అధ్యక్షులు చప్పిడి రమేష్ నాయుడు పయనించే సూర్యుడు డిసెంబర్ 18 అన్నమయ్య జిల్లా టి సుండపల్లి మండలం సుండుపల్లి మండలంలో ప్రతి గ్రామ పంచాయతీ పరిశుభ్రంగా ఉంచే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు చప్పిడి రమేష్ నాయుడు కోరారు. ఈ సందర్భంగా సుండుపల్లి గ్రామంలోని బిఎస్ఎన్ఎల్ టవర్ వద్ద రోడ్డుపై మురికి నీరు నిలువ ఉండడం వలన పాదరక్ష క దారులు, వాహనదారులు రాకపోకలకు సమస్య గా ఉందని మండల […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భారతీయ జనతా పార్టీలో చేరికలు…

రుద్రూర్, డిసెంబర్ 18 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) రుద్రూర్ మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో గురువారం దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి బీజేపీ పార్టీలో చేరారు. బీజేపీ పార్టీలో చేరిన వారిలో డి.సతీష్ గౌడ్, శేర్ల శివకుమార్ గౌడ్, జాకోర లక్ష్మణ్, తెల్ల రవి, కడారి శేఖర్, దక్కే శివకుమార్, పెంట శివకుమార్ లు చేరారు. ఈ కార్యక్రమంలో రుద్రూర్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జర్నలిస్ట్ తక్కళ్ళపల్లి రాజేందర్ సేవలు మరువలేనివి

టిడబ్ల్యుఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శేరీబాయి గణేష్, మైల సైదులు జర్నలిస్ట్ తక్కళ్ళపల్లి రాజేందర్ కుటుంబాన్ని పరామర్శించిన టిడబ్ల్యూజెఎఫ్ ( పయనించే సూర్యుడు డిసెంబర్ 18 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) తలకొండ పల్లి మండల సీనియర్ జర్నలిస్టు కీర్తిశేషులు తక్కళ్ళపల్లి రాజేందర్ కుటుంబాన్ని గురువారం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) నాయకులు పరామర్శించారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన తక్కళ్ళపల్లి రాజేందర్ స్వగృహానికి వెళ్ళిన టిడబ్ల్యూజేఎఫ్ రంగారెడ్డి జిల్లా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన పి.ఆర్టి. యూనియన్

పయనించే సూర్యుడు న్యూస్18(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) మండల కేంద్రమైన యాడికి లోని నాలగవ ప్రాథమిక పాఠశాల యందు మహిళా ఉపాధ్యాయినిలకు చైల్డ్ కేర్ లీవ్స్ నుంచి రిటైర్ అయ్యే లోగా ఎప్పుడైనా ఉపయోగించు కొనే విధంగా జీ.వో.ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జీ.వో.సాధనలో సహకరించిన పి.ఆర్. టి.యు గాదె శ్రీనివాసులు నాయుడు.పి.ఆర్.టి యు.రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీ మిట్ట కృష్ణయ్య,గిరిప్రసాద్, ధన్యవాదములు తెలుపుతు అనంతపురము జిల్లా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎమ్మెల్యే ను కలిసిన బూర్గుల వార్డ్ సభ్యులు

గ్రామ అభివృద్ధికి తోడ్పాడాలంటూ విన్నపం.. మర్యాద పూర్వకంగా కలిసిన వార్డ్ సభ్యులను ఘనంగా సన్మానిస్తూ అండగా ఉంటనని ఎమ్మెల్యే వీర్లపల్లి భరోసా.. ( పయనించే సూర్యుడు డిసెంబర్ 18 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) పల్లెపోరులో వార్డు సభ్యులుగా తమ అదృష్టన్ని పరీక్షించుకునేందుకు ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు గ్రామస్థుల ఆశీర్వాదంతో విజయం సాధించారు.ఎన్నికల వేళా గ్రామస్థులకు ఇచ్చిన హామీల్లో భాగంగా అధికార పార్టీతోనే అభివృద్ధి పరుగులు పెడుతుందని సంక్షేమ ఫలాలు అందించేందుకు

Scroll to Top