PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రక్తదాత షాషావలి కు ఉత్తమ ప్రతిభ అవార్డు”

పయనించే సూర్యుడు డిసెంబర్ 18,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న బనగానపల్లె పట్టణానికి చెందిన ఫ్రెండ్ బ్లడ్ గ్రూప్ ప్రతినిధి షాషావలి కు మరియు సభ్యులు రామకృష్ణ,మస్తాన్,మణి,వెంకట్ లకు ఉత్తమ ప్రతిభ అవార్డు అందుకున్నారు.గురువారం బేతంచెర్ల పట్టణంలోని అమ్మవారి శాలనందు లైఫ్ యువ నేత్ర సేవా సమితి 9వ వార్షికోత్సవం సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పర్యావరణ పరిరక్షకుడు స్పెషల్ పోలీస్ ఆఫ్ కర్నూలు డిఎస్పి మహబూబ్ బాషా,డోన్ డిఎస్పి శ్రీనివాసులు పాల్గొన్నారు.లైఫ్ యువ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నంద్యాల పట్టణ కేంద్రంలో గంజాయి అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్”

పయనించే సూర్యుడు డిసెంబర్ 18,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న గంజాయి అమ్ముతున్న వారి వద్ద నుండి 2.5 కే.జి ల గంజాయిని,మారుతి షిఫ్ట్ డిజైర్ కారును, రెండు మొబైల్ ఫోన్ లు స్వాధీనం. నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పి నంద్యాల ఎం.ఏఎస్పి జావళి ఆల్ఫోన్స్ ఐపీఎస్ . 17.12.2025 వ తేదీన మధ్యాహ్నము 01.00 గంటల కాలమపుడు నంద్యాల టౌన్ “వై ” జంక్షన్ కు సమీపములో ప్రథమ నంది దేవాలయం ఆర్చ్ వద్ద (ఏ1)

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఒకే సారి 20 బి ఎస్ ఎన్ ఎల్ టవర్లు మంజూరు చేయించి చరిత్ర సృష్టించిన ఎంపీ డాకర్ బైరెడ్డి శబరి”

పయనించే సూర్యుడు డిసెంబర్ 18,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒకే సారి 20 బి ఎస్ ఎన్ ఎల్ ( కేంద్ర ప్రభుత్వ రంగ టెలికామ్ సంస్థ) సెల్ టవర్లు మంజూరు చేయించి చరిత్ర సృష్టించిన నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి నంద్యాల జిల్లా ప్రజలచే శబాష్ అనిపించుకున్నారు.ఆవిష్కరణలకు నాయకత్వం వహించడానికి భారతదేశం యొక్క నిబద్ధతను

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చందన గ్రామాన్ని సందర్శించిన ఏ.ఎస్. పి.

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్18(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) తాడిపత్రి సబ్ డివిజనల్ పోలీస్ అధికారి ఏ.ఎస్.పి. రోహిత్ కుమార్ చౌదరి.యాడికి సి.ఐ. తో కలసి యాడికి మండలం చందన గ్రామాన్ని సందర్శించి రైతుల పొలాలలో రాత్రివేళ గుర్తు తెలియని దొంగలు కరెంటు వైర్లను, మోటార్ డ్రిప్ వైర్లను కత్తిరించుకుని పోతున్నందున దొంగతనం జరిగిన ఏరియాలను సందర్శించడం జరిగింది. గత నెలలో ఆదాయం సిమెంట్ ఫ్యాక్టరీలో ఎంప్లాయిస్ నివాస గృహంలో వెండి దొంగతనం జరిగిన కేసులో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పేదల ఆకలి తీర్చేందుకే విశాలక్షి పథకం-గోళ్ళ రాజేష్.

పయనించే సూర్యుడు డిసెంబర్ 18,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న నంద్యాల వాసి ప్రముఖ వ్యాపారవేత్త గోళ్ళ రాజేష్ ఆర్థిక సహకారంతో రూపాయికే రుచికరము,శుచికరమైన ప్లేట్ చపాతీ,కర్రీ,పప్పు.రూపాయికే రుచికరమైన ప్లేట్ చపాతి,కర్రి,పప్పు తో మా కడుపు నింపుతున్న గోళ్ళ రాజేష్ సేవానిరతిని కొనియాడుతున్న పేద ప్రజలు. పేదల ఆకలి తీర్చేందుకే విశాలక్షి పథకమని, నంద్యాల వాసి, ప్రముఖ వ్యాపారవేత్త గోళ్ళ రాజేష్ ఆర్థిక సహకారంతో రూపాయికే ప్లేట్ చపాతీ, కర్రీ ఇస్తున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు, సీనియర్ పాత్రికేయులు

Scroll to Top