PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అంబేద్కర్ ధర్మ పోరాట సమితి 30 వసంతాల మహాసభ

పయనించే సూర్యుడు డిసెంబర్ 18 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) అంబేద్కర్ ధర్మ పోరాట సమితి (ఏ. డి. పి.ఎస్)ఆధ్వర్యంలో డిసెంబర్ 25న నెల్లూరు నగరంలో గల డాక్టర్ బి . ఆర్ అంబేడ్కర్ భవనము నందు ఉదయం 11 గంటలకు మరియు మధ్యాహ్నం 3 గంటలకు జరుగు అంబేడ్కర్ బౌద్ధ ధమ్మ స్వీకార కార్యక్రమాన్నీ మరియు . ఏ . డి. పి.ఎస్.(అంబేడ్కర్ ధర్మ పోరాట సమితి)30 వసంతాల మహాసభను జయప్రదం చేయాలని జిల్లా […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బీజేపీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నాయకులు ధర్నా…

రుద్రూర్, డిసెంబర్ 18 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) నేషనల్ హెరాల్డ్ కేసులో గత పదేళ్లుగా ఏఐసిసి అగ్ర నాయకులు శ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గార్లను బీజేపీ ప్రభుత్వం వేదిస్తున్న సందర్భంలో ఈ రోజు కోర్ట్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లపై ఈడి కేసులను తప్పుబట్టిన నేపథ్యంలో బీజేపీ అరాచకాలను నిలదీస్తూ ఏఐసిసి, పిసిసి, డీసీసీ ఆదేశాల మేరకు గురువారం రోజున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా ధర్నా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రుద్రూర్ మటన్ మార్కెట్ సంఘం అధ్యక్షులుగా కళ్యాణ్ ఎన్నిక..

రుద్రూర్, డిసెంబర్ 18 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ మండల కేంద్రంలో మటన్ మార్కెట్ కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మటన్ మార్కెట్ సంఘం అధ్యక్షులుగా న్యామ్తాబాద్ కళ్యాణ్ ను ఎన్నుకున్నారు. అందరూ ఏకంగా వుంటూ అందరూ ఒకే మాటమీద వ్యాపారాలు కొనసాగించి వినియోగదారులకు స్వచ్చమైన మటన్ ను ఇస్తూ ఒకే విధంగా ధరలు కూడా ఉండాలని, అందరూ వ్యాపారాలు సజావుగా సాగడానికి సమిష్టిగా ఉండడానికి బృందగా ఏర్పడి సంఘం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పదవ తరగతి ఉత్తీర్ణత శాతం పెంచడమే ప్రభుత్వ లక్ష్యం సీఈవో మోహన్ రావు

పయనించే సూర్యుడు డిసెంబర్ 18 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి ఉత్తీర్ణత శాతం పెంచడమే ప్రభుత్వ లక్ష్యం. జిల్లా డిప్యూటీ సీఈవో మోహన్ రావు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులలో ఉత్తీర్ణత శాతం పెంచడానికి ప్రత్యేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగా మరో వంద రోజుల్లో 10వ తరగతి పరీక్షలు ఉన్నందున పదో తరగతి విద్యార్థులు ఉన్న ప్రతి పాఠశాలకు ప్రత్యేక

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బైంసా పట్టణంలోని పలు సమస్యలు గురించి మున్సిపల్ (DE) సంతోష్ కుమార్ కు వినతి పత్రం

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో భైంసా పట్టణంలోని కిసాన్ గల్లి లోని 14 వార్డు 15 వార్డు 1 వార్డు లొ మిషన్ భగీరథ వాటర్ లీకేజ్ అయి రోడ్లపై పారుతున్నాయి ఎల్ల గౌడ్ ఇంటి ముందర నుంచి మన గల్లీ పోలీస్ స్టేషన్ వరకు వాటర్ లీకేజీ అయి ప్రజలు చాలా ఇబ్బంది గురవుతున్నారు ఆ సమస్య నా వరకు తీసుకురావడంతో సమస్యను మున్సిపాలిటీ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లండి అని తెలియజేయడం జరిగింది

Scroll to Top