PS Telugu News
Epaper

ఎలక్ట్రికల్ బైక్ షోరూం ని ప్రారంభించిన మండల అధ్యక్షులు చప్పిడి రమేష్ నాయుడు

📅 15 Dec 2025 ⏱️ 7:04 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు డిసెంబర్ 15 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం

సుండుపల్లి మండలం పీలేరు రూట్ నందు ఎంపీపీ స్కూల్ ఎదురుగా రిషి డ్రైవ్ ఎలక్ట్రికల్ షోరూమ్ ని ప్రారంభించిన టిడిపి అధ్యక్షులు చప్పిడి రమేష్ నాయుడు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం షోరూం ప్రోపరేటర్ బలిజ పల్లి కి చెందిన రిషి మండల అధ్యక్షుడు చప్పిడి రమేష్ నాయుడు కుశాలువా ను కప్పి పూలదండ వేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో సుండుపల్లి మండల టిడిపి నాయకులు బలిజపల్లి టిడిపి నాయకులు, మరియు జనసేన నాయకుడు ఒంటేరు రాజా తదితరులు పాల్గొన్నారు

Scroll to Top