PS Telugu News
Epaper

ఏల్కూరు గ్రామంలో మహేష్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం..

📅 19 Aug 2025 ⏱️ 2:41 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు తేదీ 19 మంగళవారం జోగులంబ గద్వాల జిల్లా ఎలక్ట్రిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న

అఖిలపక్షి డిమాండ్,,,

జోగులాంబ గద్వాల జిల్లా మల్లకల్ మండలం ఎల్కూరు గ్రామంలో నిన్న సాయంత్రం టీ తాగి ఇంటికి వెళ్తున్న పౌర హక్కుల సంఘం నాయకుడు మహేష్ పై జరిగిన దాడిని గద్వాల జిల్లా అఖిలపక్షి కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది, దాడికి కారణం ఏమైనాప్పటికీ గ్రామంలో అది ఏల్కూరు లాంటి సున్నితమైన గ్రామంలో ఇటువంటి దాడి జరగడం శోచనీయం గతంలో అనేక, హీం సీత్మక సంఘటన జరిగిన ఆ గ్రామంలో చాలాకాలంగా ప్రశాంత వాతావరణ నెలకొని ఉంది గ్రామంలో అన్ని కులాలు వర్గాలు కలిసిమెలిసి జీవిస్తున్న ఈ క్రమంలో ఈ దాడి జరగడం చాలా దారుణం ఈ దాడి వెనక ఏమైనా కారణాలు ఉన్నాయో జిల్లా స్థాయి పోలీస్ అధికారులు సమక్షంలో నిప్పక్షపాతమైన విచారణ జరగాలని అసలైన కారణాలు వెలికి తీసి ప్రకటించాలని కోరుతున్న జిల్లాలోని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు మరియు ప్రజలు కోరుకోవడం జరుగుతుంది

Scroll to Top