PS Telugu News
Epaper

కమ్మర్పల్లి మండలంలో పలువురు ఆత్మీయుల కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

📅 12 Feb 2026 ⏱️ 6:03 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్

ఉప్లూర్ మాజీ ఎంపిటిసి బి ఆర్ ఎస్ నాయకులు అనిల్ సతీమణి కాలం చేయడంతో ఈ రోజు వారిని కుటుంబ సభ్యులను పరామర్శించారు ఉప్లూర్ గ్రామానికి చేసిన ఆర్ ఎస్ నాయకులు మారుతి చిన్న నాన్న కాలం చేయడంతో వారిని మరియు కుటుంబ సభ్యులను ప్రరామర్శించారు చౌట్పల్లి గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు ఏశాల నర్సయ్య తల్లి కాలం చేయడంతో వారిని మరియు కుటుంబ సభ్యులను పరామర్శించలేరు చౌట్పల్లి గ్రామానికి చెందిన మీ సేవ మోహన్ తల్లి కాలం చేయడంతో వారిని పరామర్శించారు. మోర్తాడ్ మండల్ గ్రామానికి చెందిన ఆత్మీయులు గడ్డం వినోద్ రెడ్డి తల్లి కాలం చేయడంతో వారి కుటుంబ సభ్యులు పరమశించారు వేముల ప్రశాంత్ రెడ్డి సుంకేట గ్రామానికి చెందిన విలాసాగర్ ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులకు పరామర్శించాడు పదివేల రూపాయలు ఆర్థిక సహాయం ఇచ్చారు

Scroll to Top