PS Telugu News
Epaper

క్రైమ్-న్యూస్

క్రైమ్-న్యూస్

మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌పై అమెరికా నిషేధం – భారత్‌కు రప్పించేందుకు గ్రీన్ సిగ్నల్!

పయనించే సూర్యుడు న్యూస్ :భారతదేశ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు, మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య కేసులో ప్రధాన నిందితుడు అన్‌మోల్‌ బిష్ణోయ్‎ను అమెరికా బహిష్కరించింది. ఈ మేరకు యూఎస్ హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రకటన చేసింది. ట్రంప్ ప్రభుత్వం అన్‌మోల్ బిష్ణోయ్‌ను అధికారికంగా అమెరికా నుండి బహిష్కరించినట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది. అన్‌మోల్‎పై అమెరికా బహిష్కరణ వేటు వేయడంతో అతడిని భారతదేశానికి తీసుకొచ్చేందుకు లైన్ క్లియర్ అయ్యింది.గ్యాంగ్‌స్టర్ లారెన్స్ […]

క్రైమ్-న్యూస్

అడవిలో ఉద్రిక్తం: కీలక మావోయిస్ట్ నాయకులు ఎన్‌కౌంటర్‌లో మృతి!

పయనించే సూర్యుడు న్యూస్ :మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోనే మరోసారి ఎదురుకాల్పలు జరిగినట్లు ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌ ధృవీకరించారు. అల్లూరి జిల్లా జి.ఎం.వలస సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు హతమైనట్లు వెల్లడించారు. మృతుల్లో మావోయిస్టు కీలక నేతలు అజాద్, దేవ్‌జీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి మరికాసేపట్లో పూర్తి వివరాలు వెల్లడిస్తామన్న ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌ లడ్డా తెలిపారు.కొన్నాళ్లుగా కేంద్ర బలగాలతో పాటు వివిధ రాష్ట్రాల పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన హిడ్మా.. మంగళవారం తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్‌లో​ని మారేడుమిల్లి

క్రైమ్-న్యూస్

ఒకే ఇంట్లో 5 మృతదేహాలు, గోడల వెనుక దారుణం బయటపడింది

పయనించే సూర్యుడు న్యూస్ :ఉత్తరప్రదేశ్‌లోని శ్రావస్తి జిల్లా కైలాష్‌పూర్ గ్రామంలో జరిగిన ఒక షాకింగ్ సంఘటన మొత్తం గ్రామాన్ని కుదిపేసింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలు సహా ఐదుగురు సభ్యులు వారి ఇంట్లోనే మరణించడం భయాందోళనలను రేకెత్తించింది. మృతులను రోజ్ అలీ, అతని భార్య షహనాజ్, వారి కూతుళ్లు గుల్నాజ్, తబస్సుమ్, ఒకటిన్నర కొడుకుగా పోలీసులు గుర్తించారు. ఈ కుటుంబం ముంబై నుంచి ఐదు రోజుల క్రితమే గ్రామానికి తిరిగి వచ్చింది. ఇంతలోనే మరణించడం అందరినీ

క్రైమ్-న్యూస్

నిర్భయ హత్యలో షాక్: దారుణంగా చంపబడిన మహిళ—”ఏం పాపం చేసిందిరా?” అన్న ప్రశ్న

పయనించే సూర్యుడు న్యూస్:పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం ముద్దాపురం గ్రామానికి చెందిన బిటెక్ విద్యార్థిని ముళ్లపూడి నాగహరిత అనుమానాస్పద రీతిలో చనిపోయింది. గదిలో నిద్రిస్తున్న ఆమె షార్ట్ సర్క్యూట్ కారణంగా సజీవదహనమైనట్లు ఆమె తండ్రి చెప్పటంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఈ ఘటన 2022 నవంబర్‌ 12న జరిగింది. అయితే యువతి మేనమామ, అమ్మమ్మలు మాత్రం ఇది కేవలం హత్య అంటూ అప్పట్లో ఆరోపణలు చేశారు. తాజాగా యువతి మృతి కేసులో ఫోరెన్సిక్‌

క్రైమ్-న్యూస్

డీజీపీ వ్యాఖ్యలు: ఉగ్రదాడి కాదు, పోలీస్‌స్టేషన్‌లో జరిగినది ప్రమాదం మాత్రమే

పయనించే సూర్యుడు న్యూస్ :శ్రీనగర్‌లోని నౌగామ్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన భారీ పేలుడు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ దుర్ఘటనలో తహసీల్దార్, ఇన్‌స్పెక్టర్‌తో సహా 9 మంది మరణించగా, 27 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించి కశ్మీర్ డీజీపీ నళిన్ ప్రభాత్ కీలక విషయాలు వెల్లడించారు. నౌగామ్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన పేలుడు ఉగ్రదాడి అనే వాదనలను డీజీపీ ఖండించారు. అది ప్రమాదవశాత్తు జరిగిందని.. ఉగ్రదాడి కాదని తెలిపారు.‘‘ఢిల్లీ పేలుళ్లు, వైట్ కాలర్ ఉగ్రవాద మాడ్యూల్‌పై

Scroll to Top