PS Telugu News
Epaper

క్రైమ్-న్యూస్

క్రైమ్-న్యూస్

మానవత్వమా? లేదా నిర్లక్ష్యమా? ఖైదీతో టిఫిన్—తర్వాత పరిస్థితులు తెగ మారాయి!

పయనించే సూర్యుడు న్యూస్ :కృష్ణా జిల్లాలో ఐదుగురు ఎస్కార్ట్ సిబ్బందిపై ప్రభుత్వం వేటు వేసింది.నిబంధనలకు విరుద్ధంగా మార్గ మధ్యలో వాహనాన్ని ఆపి రిమాండ్ ఖైదీతో కలిసి టిఫిన్ చేయడంపై ఎస్పీ సీరియస్ అయ్యారు. ఈ మేరకు ఎస్కార్ట్ సిబ్బంది ప్రసాద్‌, శివప్రసాద్, కిరణ్‌.. సురేష్‌, ఏఎస్సై శ్రీనివాస్‌పై సస్పెన్షన్‌ వేటు విధిస్తూ ఎస్పీ విద్యా సాగర్ నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు.మోస్ట్ వాంటెడ్ బత్తుల ప్రభాకర్ ఎస్కేప్ ఘటనతో రిమాండ్ ఖైదీలతో వెళ్లేటప్పుడు ఎస్కార్ట్ వాహనం ఎక్కడా […]

క్రైమ్-న్యూస్, జాతీయ-వార్తలు

ఐపీఎల్ క్రీడాకారుడు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపణ, పోలీసులు కేసు నమోదు

పయనించే సూర్యుడు న్యూస్ :ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక ఐపీఎల్ క్రీడాకారుడు తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, అత్యాచారం చేసి దాడి చేశాడని ఒక మహిళా క్రికెటర్ ఆరోపించింది. హైదరాబాద్‌కు చెందిన బాధితురాలు మొదట నోయిడాలోని ఒక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే, ఎటువంటి చర్య తీసుకోకపోవడంతో, ఆమె లక్నో పోలీస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లి సీనియర్ పోలీసు అధికారులను కలిసి న్యాయం చేయాలని కోరింది.బాధితురాలు చెప్పిన ప్రకారం, నోయిడాలోని ఒక పీజీలో యువతి నివసిస్తుంది. మే

క్రైమ్-న్యూస్

డిసెంబర్ 6 మళ్లీ దృష్టిలోకి: బాబ్రీ మసీదు కేసులో సంచలన మార్పులు

పయనించే సూర్యుడు న్యూస్ :ఢిల్లీలో జైష్-ఎ-మొహమ్మద్ మరో ఉగ్ర కుట్ర భగ్నమైంది. డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకారంగా రాజధానిలోని ఆరు ప్రాంతాల్లో పేలుళ్లకు ప్లాన్ చేశారు. ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు దర్యాప్తులో ఈ భయంకరమైన ప్రణాళిక వెల్లడైంది. ఉన్నత విద్యావంతులతో కూడిన ఈ ఉగ్రవాద మాడ్యూల్‌ ఐదు దశల్లో దాడులను ప్లాన్ చేసింది.ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఈ క్రమంలో అధికారులు

క్రైమ్-న్యూస్

ప్రేమలో మోసం చేసిన సైబర్ మృగం పట్టుబడ్డాడు – పోలీసుల దాడిలో సంచలనం

పయనించే సూర్యుడు న్యూస్ :ఒక పక్క క్రికెట్ మైదానంలో పరుగులు తీస్తూ, మరో పక్క సోషల్ మీడియాలో యువతుల జీవితాలను తలకిందులు చేశాడు.  క్రీడాకారుడి హోదా, ఆకర్షణీయమైన రూపం.. ఈ రెండింటినీ పెట్టుబడిగా పెట్టి అమాయక మహిళల విశ్వాసాన్ని దోచుకున్నాడు. ప్రేమ పేరుతో దగ్గరై, న్యూడ్ వీడియో కాల్స్ రికార్డు చేసి, ఆపై డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేయడం ఈ యువకుడి కొత్త దందా.గుణం కంటే అందాన్ని, ఆకర్షణను నమ్ముకుని అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుంటున్న మోసగాళ్ల

క్రైమ్-న్యూస్, జాతీయ-వార్తలు

ఢిల్లీ షాక్: డాక్టర్ షాహీన్ షాహిద్‌ నేతృత్వంలోని మహిళా నెట్వర్క్ బయటపడింది

పయనించే సూర్యుడు న్యూస్ :ఢిల్లీ పేలుళ్లకు ముందు, దేశంలోని వివిధ ప్రాంతాల నుండి అనేక మంది వైద్యులను అరెస్టు చేశారు. ఢిల్లీ పేలుళ్లలో డాక్టర్ ఉమర్ ప్రమేయం ఉందని కూడా చెబుతున్నారు. ఇంతలో, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే అనుమానంతో ఫరీదాబాద్‌లో షహీన్ షాహిద్ అనే మహిళా వైద్యురాలిని అరెస్టు చేశారు. ఆమె మొదటి ఫోటో బయటపడింది.డాక్టర్ షాహీన్ షాహిద్ జైషే మహిళా కమాండర్ అని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఆమెకు భారతదేశంలో “జమాత్-ఉల్-మోమినాత్” కమాండర్‌గా బాధ్యతలు అప్పగించారు.

Scroll to Top