PS Telugu News
Epaper

క్రైమ్-న్యూస్

క్రైమ్-న్యూస్, జాతీయ-వార్తలు

నమ్మిన భార్య చేతిలో భర్త ప్రాణాలు… దృశ్యం కథను తలపించే భయంకర సంఘటన!

పయనించే సూర్యుడు న్యూస్ :గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పోలీసులు ఏడాది క్రితం జరిగిన హత్య కేసును ఛేదించారు. ఒక మహిళ, తన ప్రేమికుడు, అతని స్నేహితులతో కలిసి తన భర్తను హత్య చేసింది. ఆ తర్వాత మృతదేహాన్ని రహస్యంగా దాచిపెట్టారు. అచ్చం దృశ్యం సినిమాలో లాగా చిత్రీకరించి తప్పించుకుని తిరుగుతున్నారు. ఎట్టకేలకు పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తప్పిపోయిన వ్యక్తి కోసం పోలీసులు వెతుకులాట కొనసాగించారు. కానీ హత్య చాలా చాకచక్యంగా జరిగిందని పోలీసులు గుర్తించారు. […]

క్రైమ్-న్యూస్

గల్ఫ్‌లో కుటుంబ దుఃఖం: తండ్రి మృతి, తల్లి ఆత్మహత్య, చిన్నారులు రోడ్డు మీద

పయనించే సూర్యుడు న్యూస్ :రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం కంచర్ల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటన గ్రామాన్నే కాక, విన్న ప్రతి మనసును కదిలిస్తోంది. జీవనోపాధి కోసం విదేశాలకు వెళ్ళిన భర్త.. అక్కడ గుండెపోటుతో చనిపోవడం.. ఆ దుఃఖాన్ని తట్టుకోలేని భార్య.. కూడా ప్రాణం తీసుకోవడం.. చివరికి చిన్నారులు ఒంటరి కావడం.. ఈ వరుస ఘటనలు.. కన్నీరు తెప్పిస్తున్నాయి..వివరాల ప్రకారం.. కంచర్ల గ్రామానికి చెందిన దేవొల్ల హన్మంతు కుటుంబాన్ని పోషించడానికి సంవత్సరాల క్రితమే గల్ఫ్

క్రైమ్-న్యూస్, తెలంగాణ

“కుటుంబంలో విషాదం – ప్రేమ వివాహం అడ్డుకట్టగా మారిన తండ్రి కోపం!”

పయనించే సూర్యుడు న్యూస్ :.సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కూతురు ప్రేమ వివాహం నచ్చక… ఓ తండ్రి అల్లుడి ఇంటికి నిప్పు పెట్టాడు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల పరిధిలోని కక్కర్​వాడ లో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన బోయిని నగేష్ ను అదే గ్రామానికి చెందిన గొల్ల విఠల్​ కూతురు ప్రేమ వివాహం చేసుకుంది. కూతురు ప్రేమ వివాహం చేసుకోవడం నచ్చని విఠల్​ కొడుకు పాండుతో కలిసి

క్రైమ్-న్యూస్, తెలంగాణ

“అంగన్వాడీ కేంద్రంలో నిర్లక్ష్య ఘటన – చిన్నారి మృతి, విచారణకు ఆదేశాలు”

పయనించే సూర్యుడు న్యూస్ :నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కాసనగోడుకు చెందిన జగదీష్, శ్రావణి దంపతులు హైదరాబాద్‌లో పిల్లర్ గుంతలు, పైపులైన్ గోతులు తీసే పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం జగదీష్ కుటుంబం స్వగ్రామానికి వచ్చింది. కాసనగోడులో సరిపడా చిన్నారులు లేకపోవటంతో రెండు అంగన్వాడీ కేంద్రాలు ఒకే ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు. జగదీష్, శ్రావణి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెద్ద కొడుకు నాలుగేళ్ల అయాన్ ను.. తల్లి శ్రావణి అంగన్వాడీ కేంద్రంలో ఉదయం వదిలి

ఆంధ్రప్రదేశ్, క్రైమ్-న్యూస్

నరేంద్రవర్మ కుటుంబంలో నలుగురు మృతి, ఇద్దరు చిన్నారులు ఆస్పత్రిలో

పయనించే సూర్యుడు న్యూస్ :ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం మరువకముందే బాపట్ల జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తున్న కారును లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా…మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు, పోలీసులు ఆస్పత్రికి తరలించారు. మృతులు బాపట్ల ఎమ్మెల్యే నరేంద్రవర్మకు సమీప బంధువులుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే నరేంద్రవర్మ కుమారుడి సంగీత్ వేడుకలకు హాజరై తిరిగి వస్తుండగా ఈ

Scroll to Top