PS Telugu News
Epaper

క్రైమ్-న్యూస్

క్రైమ్-న్యూస్, జాతీయ-వార్తలు

మధురలో బస్సులు దగ్ధం: మృతుల సంఖ్య 13కి చేరింది

పయనించే సూర్యుడు న్యూస్ :ఉత్తరప్రదేశ్‌ మధురలో ఇవాళ తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ఢిల్లీ- ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వే 127వ మైలురాయి వద్ద ఒక్కసారిగా ఏడు బస్సులు, 3 కార్లు ఢీ కొట్టుకున్నాయి. దీంతో ఒక్కసారిగా వాహనాల్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మరణించిన మృతుల సంఖ్య 13కు చేరింది. కాగా, ఇందులో మంటలు వేగంగా వ్యాపించడంతో బస్సులు, కార్లు కొన్ని నిమిషాల్లోనే కాలిపోయాయి. అయితే మొదట బస్సులోని నలుగురు ప్రయాణికులు మరణించిన ధృవీకరించిన అధికారులు.. అనంతరం మృతుల […]

క్రైమ్-న్యూస్

మరణంలోనూ విడిపోని బంధం: రోడ్డు ప్రమాదంలో తల్లి-కొడుకు మృతి

పయనించే సూర్యుడు న్యూస్ :డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి కొడుకు మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఓ తల్లి కుమారుడి అనారోగ్యానికి గురికావడంతో మెరుగైన చికిత్స కోసం తమ బంధువులతో కలిసి వైజాగ్‌కు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వెలుచూరు గ్రామానికి చెందిన తోర్లపాటి తులసి (40)కి సంజయ్, శశికుమార్ (24) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

క్రైమ్-న్యూస్, జాతీయ-వార్తలు

యువకుడు ప్రియురాలిని చంపి మరోకరితో పెళ్లి: ఉత్తరప్రదేశ్‌లో దారుణం

పయనించే సూర్యుడు న్యూస్ :ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతి దారుణ హత్య గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సహారన్పూర్‌కు చెందిన టాక్సీ డ్రైవర్ తన ప్రియురాలని హత్య చేశాడు. ఈ ఘటన యూపీలో కలకలం రేపింది. తన ప్రియురాలి తల నరికి మృతదేహాన్ని హర్యానాలోని కలేసర్ జాతీయ ఉద్యానవనం సమీపంలో విసిరేశాడు. బాధిత యువతి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.సహారన్పూర్‌కు చెందిన టాక్సీ డ్రైవర్ బిలాల్

క్రైమ్-న్యూస్, జాతీయ-వార్తలు

అగ్నికి ఆహుతైన బస్సులు.. ఘటనపై విచారణ ప్రారంభం

పయనించే సూర్యుడు న్యూస్ :ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై మంగళవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదంచోటు చేసుకుంది. రోడ్డుపై పలు బస్సులు, కార్లకు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో బస్సుల్లో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులు సజీవంగా అగ్నికి ఆహుతయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. అందిన సమాచారం మేరకు మొత్తం 4 బస్సులకు మంటలు అంటుకున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదం చాలా తీవ్రంగా ఉండటం వల్ల బస్సులు మంటల్లో కాలిపోవడంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం

క్రైమ్-న్యూస్, జాతీయ-వార్తలు

అధికారుల అతి దుర్వినియోగం… లేడీ ఆఫీసర్ కపటానికి బలైన వ్యాపారి, హోటల్‌ కూడా లాక్కున్న డీఎస్పీ

పయనించే సూర్యుడు న్యూస్ : హీరోయిన్‌ పోలీస్‌ ఆఫీసర్‌ క్యారెక్టరేసిందేమో అన్నట్లుంటుంది పర్సనాలిటీ..! దేవుడిచ్చిన అందాన్ని, సర్కారు ఇచ్చిన యూనిఫాంని మిక్స్‌ చేసి వలపు వల విసిరిందా కిలేడీ ఖాకీ. ఛత్తీస్‌గఢ్‌లో ఓ బిజినెస్‌ మేన్‌ని ట్రాప్‌లోకి లాగింది. అతన్ని బకరాని చేసేసిందో లేడీ డీఎస్పీ. యూనిఫాం సర్వీస్‌లో ఉన్న స్టన్నింగ్‌ బ్యూటీతో ఫ్రెండ్‌షిప్‌ చేసి వ్యాపారి మోసపోయాడు. ఇప్పుడా లేడీ పోలీస్‌పైనే కేసు పెట్టడం యూనిఫామ్‌ డిపార్ట్‌మెంట్‌ని షేక్‌ చేస్తోంది.ప్రేమ పేరుతో మోసాలు, హనీట్రాప్‌లూ రోజూ

Scroll to Top