PS Telugu News
Epaper

క్రైమ్-న్యూస్

క్రైమ్-న్యూస్, తెలంగాణ

పెద్దూరి తిరుపతికి సీపీఎం–సీఐటీయూ పూర్తి మద్దతు

పయనించే సూర్యుడు, డిసెంబర్ 11( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి ) చెరుకుపల్లి రాకేష్ తంగళ్ళపల్లి గ్రామ సర్పంచి అభ్యర్థిగా ఫుట్‌బాల్ గుర్తుపై పోటీ చేస్తున్న బహుజన వర్గాల నాయకుడు పెద్దూరి తిరుపతికి సీపీఎం, సీఐటీయూ తంగల్లపల్లి మండల కమిటీ తమ అధికారిక మద్దతును ప్రకటించింది. ఈ విషయాన్ని సీపీఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్, సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కోడం రమణ వెల్లడించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… 14వ తేదీ ఆదివారం జరుగనున్న […]

క్రైమ్-న్యూస్, జాతీయ-వార్తలు

బెంగళూరు ఏవియేషన్ విద్యార్థిని హత్య కేసులో ప్రియుడు పోలీసులు అదుపులో!

పయనించే సూర్యుడు న్యూస్ :కేరళలో సంచలన సృష్టించిన యువతి కేసును ఛేదించే పనిలో పడ్డారు పోలీసులు. మలయత్తూరులో తలకు తీవ్ర గాయాలతో మృతి చెందిన 19 ఏళ్ల యువతి అనుమానాస్పద మృతిపై కలాడి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కలాడిలోని కొట్టమాంకు చెందిన ఆమె ప్రియుడు అలాన్ (21) ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నాడు. అయితే పోలీసుల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.ముండంగమట్టంలోని తురుతిపరంబిల్‌కు చెందిన షైజు – షిని దంపతుల కుమార్తె చిత్రప్రియ శనివారం (డిసెంబర్

క్రైమ్-న్యూస్, జాతీయ-వార్తలు

దేశం తలదించుకున్న రోజు… తిరుగు ప్రయాణంలో వీరజవాన్లను కోల్పోయాం

పయనించే సూర్యుడు న్యూస్ :మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొరెనా బాంబు స్క్వాడ్‌, డాగ్ స్క్వాడ్‌కు చెందిన నలుగురు భద్రతా సిబ్బంది అమరులయ్యారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. జాతీయ రహదారి 44లోని మాల్థోన్ – బాంద్రి మధ్య తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బాలాఘాట్‌లో నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌లో తమ విధిని పూర్తి చేసుకుని సైనికులు తమ ప్రధాన కార్యాలయానికి తిరిగి వస్తున్నారు. వారి పోలీసు వాహనం వేగంగా

క్రైమ్-న్యూస్, వైరల్ న్యూస్

తనకు కంటే అందంగా ఉన్న వారిని చూసి… భావోద్వేగాలతో అల్లాడిపోయిన బాధితురాలు

పయనించే సూర్యుడు న్యూస్ : ఇతరులపట్ల ఈర్ష్య అసూయలు ఉండకూడదని పెద్దలు చెబుతారు. ఈర్ష్య అనేది ఎంతటి దారుణాలకు ఉసిగొల్పుతుందో ఈ ఘటన తెలిజేస్తుంది. హర్యానాలో తనకంటే అందంగా ఉన్నారన్న అసూయతో ముగ్గురు బాలికలను ఓ మహిళ అత్యంత దారుణంగా హత్య చేసింది. అంతేకాదు, తాను చేసిన హత్యలపై ఎవరికీ అనుమానం రాకుండా ఉండాలనే ఉద్దేశంతో కన్న కొడుకును సైతం బలితీసుకుంది. ఈ దారుణ ఘటన హర్యానాలోని పానిపట్, సోనిపట్ జిల్లాల్లో రెండేళ్లుగా జరుగుతుండగా, ఇటీవల జరిగిన

ఆంధ్రప్రదేశ్, క్రైమ్-న్యూస్

మర్డర్ కేసు విచారణలో షాక్ – నెల్లూరు జాన కామాక్షి భయంకర అరాచకాలు బయటపడ్డాయి!

పయనించే సూర్యుడు న్యూస్ :నెల్లూరులో సంచలనం సృష్టించిన హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హౌసింగ్ బోర్డ్ కాలనీలో సీపీఎం నాయకుడు పెంచలయ్య అనే వ్యక్తిని దాదాపు పదిమంది కత్తులతో నరికి చంపారు. ఆ సమయంలో ఇది రెండు వర్గాల మధ్య జరిగిన వివాదాల కారణంగా పాత కక్షలతో జరిగిన హత్య అని అందరూ అనుకున్నారు. ఆ తర్వాతే ఒక్కొక్క విషయం బయటపడుతూ షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. నెల్లూరులో అప్పటిదాకా ఎవరూ ఊహించని ఓ

Scroll to Top