PS Telugu News
Epaper

క్రైమ్-న్యూస్

క్రైమ్-న్యూస్, తెలంగాణ

మనుషుల ప్రాణాల కోసం తానే బలి అయిన కుక్క… రైల్వే స్టేషన్‌లో విషాదం

పయనించే సూర్యుడు న్యూస్ :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం రైల్వే స్టేషన్‌లో బాంబు కలకలం సృష్టించింది. రైల్వేస్టేషన్ మొదటి ప్లాట్ ఫారంపై గుర్తు తెలియని వ్యక్తులు నల్లని సంచిలో బాంబు అమర్చారు. దుండగులు అమర్చిన బాంబుకు కుక్క బలైంది. రైల్వే ట్రాక్‌పై ఉన్న బాంబును చూసి తినే పదార్థం అనుకుని కుక్క కొరికేసింది. దీంతో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ ఘటన కుక్క స్పాట్‌లో మృతి చెందింది.రైల్వేస్టేషన్ లో ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో ప్రయాణికులు […]

క్రైమ్-న్యూస్, వైరల్ న్యూస్

డబ్బు కోసం అన్నను టిప్పర్‌తో తొక్కించి చంపిన తమ్ముడు!

పయనించే సూర్యుడు న్యూస్ : కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మామిడి నరేశ్‌ అనే వ్యక్తి బీమా డబ్బులు వస్తాయని తన అన్నను చంపేశాడు. హత్యను ప్రమాదంగా చిత్రీకరించి, బీమా డబ్బులు తీసుకోవాలని ప్రయత్నించాడు. చివరకు పోలీసులకు దొరికిపోయాడు.నరేశ్ అప్పు చేసి రెండు టిప్పర్‌లు కొని, వాటిని రెంట్‌కి ఇస్తూ సంపాదిస్తున్నాడు. అయితే, ఈ వ్యాపారం కొన్నాళ్లుగా సరిగ్గా సాగడం లేదు. ప్రతి నెల ఈఎంఐలు చెల్లించలేకపోతున్నాడు. పలువురి దగ్గర అప్పులు చేయడమే కాకుండా,

క్రైమ్-న్యూస్, తెలంగాణ

డివైడర్‌పై ఢీకొన్న కారు: ముగ్గురు మృతి, ఇద్దరు తీవ్రంగా గాయపడిన ఘటన

పయనించే సూర్యుడు న్యూస్ : ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగం ముగ్గురు ప్రాణాలను బలి తీసుకుంది. సత్తుపల్లిలో బుధవారం (డిసెంబర్ 03)తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సత్తుపల్లి మండలం కిష్టారంలో వేగంగా దూసుకువచ్చిన ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు మృతి చెందారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.కారు వేంగంగా వెళ్తూ.. అదుపుతప్పి హైవేపై డివైడర్ ను

క్రైమ్-న్యూస్, వైరల్ న్యూస్

పోలీసు వేషం వెనక యమకంత్రి! సంచలనం రేపుతున్న మనిషి మాయాజాలం!

పయనించే సూర్యుడు న్యూస్ : ఈజీ మనీకి అలావాటు పడిన ఓ యువకుడు పోలీసు ఆఫీసర్ అవతారమెత్తాడు.ఖాకీ యూనిఫాం ధరించి సీఐగా మారిపోయాడు.ఇక తనదే రాజ్యం అన్నట్టు..ఓ ఫ్యామిలీ గొడవలోకి దూరాడు. కానీ కాసేపటికే అడ్డంగా బుక్కైయ్యాడు. వివరాల్లోకెళ్తే చంద్రగిరి మండలం భాకరా పేటలో నకిలీ సీఐను అరెస్ట్ చేసిన పోలీసులు అతని బండారాన్ని బయటపెట్టారు. అన్నమయ్య జిల్లా కేవీ పల్లి మండలం పెద్ద కాంపల్లికి చెందిన 33 ఏళ్ల శివయ్య అలియాస్ శివకుమార్‌ అనే వ్యక్తి

క్రైమ్-న్యూస్, జాతీయ-వార్తలు

వేధింపులే కారణమా..? ప్రేమ పేరుతో యువతిని హత్య…

పయనించే సూర్యుడు న్యూస్ :ప్రేమ కోసం దారుణాలకు ఒడిగడుతున్నారు పోకిరీలు. ప్రేమ పేరుతో వేధిస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. ప్రేమ పేరుతో జరుగుతున్న మోసాలు ఎక్కువైపోయాయి. ప్రేమ పేరుతో లోబర్చుకుని వేధింపులకు గురిచేస్తున్నారు. సన్నిహితంగా ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోలు, వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ప్రేమించాలని వెంటపడుతూ దాడులకు తెగపడుతున్నారు. ప్రేమించడం లేదన్న అక్కసుతో చంపేందుకు కూడా వెనకాడడం లేదు. ప్రేమను అంగీకరించడం లేదని హత్యలకు కూడా పాల్పడుతున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. కొద్ది రోజుల

Scroll to Top