PS Telugu News
Epaper

క్రైమ్-న్యూస్

క్రైమ్-న్యూస్, వైరల్ న్యూస్

యువకుడిని నడిరోడ్డుపై చావకొట్టిన మహిళ.. ఎందుకో తెలుసా..! (వీడియో చూడండి)

పయనించే సూర్యుడు న్యూస్ : దేశంలో క్రైమ్స్ ఎక్కువ అవుతున్నాయి. ఆడవారిపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. బాగా మితి మీరి పోతున్నాయి. బయటకి వెళితే ఎప్పుడు ఏమి జరుగుతుందో భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. సమాజంలో ఆకతాయిలు ఎక్కువై పోతున్నారు. మహిళలపై మృగాల లాగా ఎగబడుతున్నారు. చాలా దారుణంగా రేప్ లు చేస్తున్నారు. దారుణంగా అత్యాచారాలు చెయ్యడమే కాకుండా దారుణంగా చంపేస్తున్నారు కూడా. ఇలాంటి ఘటనలు దేశంలో చాలా జరుగుతున్నాయి. రోజుకో వార్త బయట పడుతుంది. ఇంకా బయటపడని దుర్ఘటనలు […]

క్రైమ్-న్యూస్, వైరల్ న్యూస్

ఇద్దరు యువకులతో బాత్రూమ్ లో లేడీ డాక్టర్ పాడు పని.. భర్తకు అడ్డంగా దొరికింది (వీడియో చూడండి)

పయనించే సూర్యుడు న్యూస్ :పెద్ద పెద్ద చదువులు చదువుకుని.. నలుగురికి ఆదర్శంగా నిలిచే వృత్తిలో ఉన్న వ్యక్తులు సైతం.. అక్రమ సంబంధాల మోజులో పడుతున్నారు. వివాహేతర సంబంధాలు నెరుపుతూ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. భార్య/ భర్త దగ్గర దొరకని సుఖం కోసం పరాయి వ్యక్తుల పంచన చేరుతున్నారు. ఈ ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ పై కోర్టులు కూడా భిన్నంగా తీర్పులు ఇస్తుండటంతో.. ఇలాంటి వ్యక్తులకు మరింత రెక్కలు ఇచ్చినట్లయ్యింది. అరే మన సంసారాన్ని పాడు చేసుకుంటున్నామన్న ఇంగిత జ్ఞానాన్ని

క్రైమ్-న్యూస్

తల్లిదండ్రులకు చెప్పినా విశ్వసించకపోయారు… చివరికి మోసం తట్టుకోలేక నిర్ధారణాత్మక నిర్ణయం!

పయనించే సూర్యుడు న్యూస్ :తన కూతురు వేరే కులం వాడిని ప్రేమించిందని.. ఆ యువకుడిని అమ్మాయి తండ్రి అత్యంత దారుణంగా హత్యచేశాడు. ప్రాణాలతో లేకపోయినా అతనే తన భర్త అంటూ.. మృతదేహాన్ని వివాహం చేసుకుంది.. ఆ యువతి. జీవితాంతం ప్రియుడి ఇంట్లోనే ఉంటాలని నిర్ణయించుకుంది. ఈ హృదయవిదారక ఘటన మహారాష్ట్రలోని నాందేడ్‌లో జరిగింది.నాందేడ్‌ నగరంలోని జునాగంజ్‌ ప్రాంతానికి చెందిన సక్షం టేట్‌ అనే యువకుడు, ఆంచల్‌ అనే యువతిని ప్రేమించాడు. ఈ ప్రేమ వ్యవహారం ఆంచల్‌ కుటుంబానికి

క్రైమ్-న్యూస్, జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

ప్రభుత్వ పాఠశాల లో అర్ధ నగ్న ప్రదర్శనలు.. ఫుల్లుగా మందేసి చిందులు వేసిన మందుబాబులు.. (వీడియో చూడండి)

పయనించే సూర్యుడు న్యూస్:- స్కూల్ కాలేజీల్లో విద్యార్థులను చదువులకే పరిమితం చేయకుండా.. అప్పుడప్పుడు ఈవెంట్స్ నిర్వహిస్తుంటాయి యాజమాన్యాలు. ప్రెషర్స్ డే అని, యానివర్శిడే అని, ఏదో ఒక స్పెషల్ డే అంటూ కార్యక్రమాలు చేపడుతుంటాయి. ఆటలు, పాటలు నిర్వహిస్తుంటాయి. స్టూడెంట్స్‌ను చదువుల ఒత్తిడి నుండి తీసుకువచ్చేందుకు సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తుంటాయి. ఇది కేవలం వినోదం కోసం మాత్రమే.. విద్యార్థులకు ఇవి ఆటవిడుపుగా ఉంటాయన్న సదుద్దేశంతో, వారి టాలెంట్ ఎంకరేజ్ చేసేందుకు ఇటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు. కానీ

క్రైమ్-న్యూస్, వైరల్ న్యూస్

“యాక్ తూ”.. మూత్రం కలిపి చపాతీ చేసిన వంట మనిషి.. కెమెరాకు అడ్డంగా దొరికింది.. జాగ్రత్తగా ఉండండి (వీడియో చూడండి)

పయనించే సూర్యుడు న్యూస్:- సాధారణంగా సంపన్న కుటుంబాలకు చెందినవారు, ఇద్దరు జాబ్ చేస్తూ బిజీగా ఉండే భార్యభర్తలు, వయసు మీద పడి పనిచేయలేని వారు ఇంటి పనుల కోసం పని మనిషిని పెట్టుకుంటారు. కొంతమంది పని మనుషులు ఎంతో బాధ్యతతో ఉంటూ యజమానుల మెప్పు పొందుతారు. అలాంటి పనిమనుషులు ఏళ్ల తరబడి తమ యజమానుల సేవలో ఉంటారు. కానీ, ఇటీవల కొంతమంది పనిమనుషులు చేస్తున్న దారుణాలు సోషల్ మీడియాలో వెలుగు చూస్తుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఉత్తర్ ప్రదేశ్‌లోని

Scroll to Top