PS Telugu News
Epaper

క్రైమ్-న్యూస్

ఆంధ్రప్రదేశ్, క్రైమ్-న్యూస్

పెళ్లి కార్యక్రమం ముగించుకుని వస్తుండగా ప్రమాదం

పయనించే సూర్యుడు న్యూస్ :అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లి అనంతపురం ప్రధాన రహదారిపై ములకలచెరువు మండలం, వేపూరి కోట సమీపంలో ఓ కారు లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహానలు పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు.. పొగమంచు కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. […]

క్రైమ్-న్యూస్

పెళ్లిపందిట్లో కుప్పకూలిన వరుడు… హాస్పిటల్‌లో చేరే ముందు పరిస్థితి గమనార్హం

పయనించే సూర్యుడు న్యూస్ :పెళ్లి జరిగిన కొద్దిసేపటికే.. గుండె పోటుకు గురై హాస్పిటల్‌కు తరలించేలోపే వరుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది. అప్పటి వరకు నవ్వులు, సంతోషాలతో నిండిన ఆ వివాహ వేడుకా ఒక్కసారిగా నిశబ్ధంగా మారిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. వరుద్ తహసీల్‌లోని పుస్లా గ్రామంలో మంగళవారం జరిన పెళ్లి వేడుకలో ఈ విషాదం సంఘటన చోటు చేసుకుంది. రెవెన్యూ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న 31 ఏళ్ల అమోల్ ప్రకాష్ గాడ్‌బోలే, నాగ్‌పూర్ జిల్లాకు చెందిన

క్రైమ్-న్యూస్

నూతన శిశువుకు జరిగిన హాని కేసు విచారణలో వేగం—తల్లి పాత్రపై ప్రశ్నలు

పయనించే సూర్యుడు న్యూస్ :మగ పిల్లలపై విపరీతమైన ఆశ, ఆడపిల్లలపై వివక్ష మరో దారుణానికి కారణమైంది. కొడుకు లేడనే మనస్తాపంతో ఓ తల్లి కిరాతకానికి పాల్పడింది. మూడు రోజుల వయసున్న శిశువును చంపి అమ్మతనానికే మాయనిమచ్చ తెచ్చింది. ఈ ఘటన కర్ణాటకలోని బెళగావి జిల్లా రామ్‌దుర్గ్ తాలూకాలోని హిరేములంగి గ్రామంలో ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.నిందితురాలు అశ్విని హల్కట్టికి ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఆమె మగబిడ్డ కోసం ఆశగా ఎదురుచూసింది. నవంబర్ 23న ఆమెకు

క్రైమ్-న్యూస్

60 ఏళ్ల ఆమె–45 ఏళ్ల అతని ప్రేమ ప్రయాణం… చివరకు అప్రత్యక్ష పరిణామం

పయనించే సూర్యుడు న్యూస్ :ఆమెకు 60 ఏళ్లు. కూతురు పెళ్లిని ఇమ్రాన్ అనే 45ఏళ్ల వ్యక్తి ఫిక్స్ చేశాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో తనను పెళ్లి చేసుకోవాలని ఆ మహిళ అతడిపై ఒత్తిడి తెచ్చింది. అప్పటికే ఆ వ్యక్తికి భార్య, పిల్లలు ఉన్నారు. దీంతో అతడు ఏం చేశాడంటే..ప్రేమ వ్యవహారం చిలికి చిలికి గాలివానై ఒక దారుణమైన హత్యకు దారితీసింది. 60 ఏళ్ల తన

క్రైమ్-న్యూస్

ఆస్తి కోసం కుటుంబ సభ్యులను ఏం చేశారో తెలుసా?

పయనించే సూర్యుడు న్యూస్ :నేడు మానవ సంబంధాలన్నీ.. ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్నాయి. ఆస్తి తగాదాల ముందు పేగు బంధాలు చిన్నబోతున్నాయి. రక్తసంబంధాన్ని మరిచి ఆస్తికోసం తోబుట్టువులనే అంతమొందిస్తున్నారు. పేగు బంధంతో జన్మించిన తోబుట్టువుల మధ్య ప్రేమానురాగాలు కనుమరుగవుతున్నాయి. భూ వివాదంలో ఓవైపు తల్లి, కుమారుడు.. మరో వైపు కుమార్తె, ఆమె పిల్లలు.. ఈ గొడడలో సోదరుడు.. సోదరి, ఆమె కుమార్తెలపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు.. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.నేడు మానవ సంబంధాలన్నీ..

Scroll to Top