PS Telugu News
Epaper

క్రైమ్-న్యూస్

క్రైమ్-న్యూస్

కుటుంబాన్ని కుదిపేసిన ఘటన—వీసా ఇబ్బందులతో బాధపడిన యువ డాక్టర్ మృతి

పయనించే సూర్యుడు న్యూస్ :గుంటూరుకు చెందిన డాక్టర్ రోహిణి అమెరికా J1 వీసా తిరస్కరణతో తీవ్ర మనస్తాపానికి గురై హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. ఉన్నత చదువుల కోసం దరఖాస్తు చేసిన ఆమెకు వీసా నిరాకరించడంతో కలత చెంది స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకున్నారు. ఈ విషాద ఘటన వీసా నిరాకరణల మానసిక ప్రభావంపై చర్చకు దారితీస్తోంది. కుటుంబ సభ్యులు ఆమె మృతదేహాన్ని గుంటూరుకు తరలించారు.అమెరికా J1వీసా రాలేదన్న మనస్తాపంతో యువ డాక్టర్‌ సూసైడ్‌ చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ గుంటూరుకి చెందిన […]

క్రైమ్-న్యూస్, వైరల్ న్యూస్

శవాలు కాలే ప్రదేశంలో ఏంట్రా ఈ చెండాలం.. ఆఖరికి శ్మశానాన్ని కూడా వదలడం లేదు ఆ పాడు పనికి.. (వీడియో చూడండి)

పయనించే సూర్యుడు న్యూస్:- రాష్ట్రంలో మాదక ద్రవ్యాలకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. స్టేట్ నార్కోటిక్స్ విభాగాన్ని మరింత బలోపేతం చేసింది. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు వాడకుండా కట్టడి చేస్తోంది. అంతేకాదు ఇష్టానుసారంగా మాదకద్రవ్యాలు అమ్మే వారిపై దృష్టి సారించింది. గతంలో మాదకద్రవ్యాలు అమ్మి.. పోలీసులకు చిక్కిన వారిపై ప్రత్యేకంగా నిఘా పెడుతోంది. రాష్ట్రంలో ఎక్కడైనా మాదకద్రవ్యాల ఆనవాళ్లు కనిపిస్తే పాత నేరస్తులను కూడా విచారిస్తోంది. ఇంత చేస్తున్నప్పటికీ మాదక ద్రవ్యాల

క్రైమ్-న్యూస్

రెండు ప్రైవేట్ బస్సులు ఢీకొన్న దుర్ఘటనలో పలువురు మృతి

పయనించే సూర్యుడు న్యూస్ :ఎదురెదురుగా వస్తున్న రెండు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు మృత్యువాతపడ్డారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రజల సహాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జిల్లా కలెక్టర్‌ సహా స్థానిక అధికారులు సంఘటన స్థలంలో మకాం వేసి పనిచేస్తున్నారు. గాయపడిన వారిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఆగని బస్సు ప్రమాదాలు ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా తమిళనాడులో మరో

క్రైమ్-న్యూస్

భారతీయ పౌరుడిని కెనడా దేశనిర్బంధం— కారణం ఏంటి?

పయనించే సూర్యుడు న్యూస్ :తన మనవడిని చూసేందుకు ఆరు నెలల విజిటింగ్ వీసాపై కెనడాకు వెళ్లిన ఓ భారతీయ వ్యక్తికి ఆదేశ కోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. ఆ వ్యక్తి కెనడా నుంచి బహిష్కరిస్తూ.. మరోసారి వాళ్ల దేశానికి రాకుండా అతని ప్రవేశాన్ని నిషేధించింది. ఇంతకు కోర్టు అంత కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటో తెలిస్తే.. మీరు షాక్ అవుతారు.ఇతర దేశాలకు వెళ్లిన కొందరు వ్యక్తులు.. అక్కడ చేయరాని పనులు చేసిన మన దేశానికి చెడ్డపేరు

క్రైమ్-న్యూస్, తెలంగాణ, వైరల్ న్యూస్

వీడిని నడి రోడ్డుపై చెప్పుతో కొట్టినా తప్పు లేదు.. పాపం పెద్దాయన అని కూడా లేకుండా ఘోరంగా..! (వీడియో చూడండి)

పయనించే సూర్యుడు న్యూస్ :- రాజన్న సిరిసిల్ల జిల్లాలో బుధవారం చోటుచేసుకున్న ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి ఘటన స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామ సమీపంలో జరిగిన ఈ సంఘటన, ప్రజా రవాణా సిబ్బందిపై పెరుగుతున్న దౌర్జన్యాన్ని మరోసారి వెలుగులోకి తెచ్చింది. బస్సు నడుపుతున్న ఆర్టీసీ డ్రైవర్ బాలరాజుపై కారు డ్రైవర్ శ్రీకాంత్ బహిరంగంగా దాడి చేయడం, ప్రయాణికుల ముందు అవమానించడం, భౌతికంగానే కాక మానసికంగా కూడా అతడిని మనో వేదనకు గురిచేసింది.

Scroll to Top