PS Telugu News
Epaper

క్రైమ్-న్యూస్

ఆంధ్రప్రదేశ్, క్రైమ్-న్యూస్

నీటి సరఫరాను పరిశీలించిన టి.డి.పి మండల కన్వీనర్ దడియాల ఆదినారాయణ.

పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 21(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) తాడిపత్రి శాసనసభ్యులు జెసి అస్మిత్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం యాడికి మండల పరిధిలోని ఈరన్న పల్లె గ్రామంలో టి.డి.పి.మండల కన్వీనర్ దడియాల ఆదినారాయణ, ఆర్. డబ్ల్యూ. ఎస్. అధికారులతో కలిసి పర్యటించారు. గ్రామంలో నిరుపయోగంగా మారిన ఓ.హెచ్.ఆర్. ఎస్.ట్యాంకును పరిశీలించారు. త్వరలోనే ప్రధానమంత్రి జల్ జీవన్ యోజన పథకం క్రింద ఇంటింటికి కొళాయి ఏర్పాటు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్. డబ్ల్యూ.ఎస్ […]

క్రైమ్-న్యూస్

అయ్యో కొడుకా… నా కడుపున ఎందుకు పుట్టావురా!

పయనించే సూర్యుడు న్యూస్ :మహబూబ్‌నగర్‌ జిల్లాలో హృదయవిదారక ఘటన జరిగింది. అనారోగ్యంతో మృతిచెందిన దివ్యాంగుడైన కుమారుడికి అంత్యక్రియలు కూడా చేయలేని దుస్థితిలో ఉన్న ఓ తండ్రి ఆవేదన అందరినీ కన్నీరు పెట్టించింది. చేతిలో చిల్లిగవ్వ లేక.. కుమారుడి మృతదేహాన్ని ఒడిలో పెట్టుకొని స్మశానంలో నిస్సహాయంగా కూర్చుని కన్నీరు పెట్టుకున్న ఆ తండ్రి.. తనలాంటి వారి కడుపున ఏ బిడ్డా పుట్టకూడదంటూ విలపించాడు. తన నిస్సహాయతను వ్యక్తం చేస్తూ ఆ తండ్రి రోదించిన తీరుకు అక్కడున్న వారంతా కదిలిపోయారు.

క్రైమ్-న్యూస్

“బస్‌స్టాప్‌లో భర్త వెయిట్ చేస్తుండగా… భార్య సడెన్‌గా ప్రియుడి బైక్‌లో ఎంట్రీ!”

పయనించే సూర్యుడు న్యూస్ :భార్య చేసిన ఒక చిన్న తప్పు చివరకు ఆమె కుటుంబాన్నే చిన్నా బిన్నం చేసిన ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తరువణ్ణామలైలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. తిరువణ్ణామలైలోని కోడికుప్పం ప్రాంతానికి చెందిన రాజా, సులోచన దంపతులు చెన్నైలోని పోరూర్ సమీపంలోని ముగలివాక్కం ప్రాంతంలో నిర్మాణ రంగంలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే గత కొంత కాలంగా భార్య సులోచనకు వేదనాయగం అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న రాజా

క్రైమ్-న్యూస్

“చెరువు కట్టపై యువకుడు మృతదేహం: వివాహానికి ముందు జరిగిన ఘటనపై విచారణ”

పయనించే సూర్యుడు న్యూస్ :మరో మూడు రోజుల్లో పెళ్లి చేసుకోబోయిన యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. చేసిన అప్పులు తిరిగి చెల్లించకుంటే, జరగబోయే పెళ్లిని అడ్డుకుంటామని బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో భయాందోళనకు గురైన యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్ మహానగరంలోని వనస్థలిపురం పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది.మరో మూడు రోజుల్లో వివాహం జరగాల్సి పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని

క్రైమ్-న్యూస్

“భార్యపై నిఘా పెట్టిన ఘటనలో కొత్త విషయాలు బయటకు”

పయనించే సూర్యుడు న్యూస్ :భార్య తన మాట వినలేదన్న కోపం, ఏవరితోనే సహజీవనం చేస్తుందన్న అనుమానం.. ఇవన్నీ ఆమెను హత్య చేసేలా ప్రేరేపించాయి. తనకు దూరంగా ఉంటున్న భార్యను కసి తీరా గొంతు నులిమి భర్త హత్య చేశాడు.. ఈ షాకింగ్ ఘటన మంగళగిరి మండలం ఎర్రబాలెంలో చోటు చేసుకుంది. క్రిష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన శంకర్ రెడ్డి, లక్ష్మీ పార్వతికి వివాహం అయి ఐదేళ్లైంది. కొద్దీ కాలంపాటు ఇద్దరూ మచిలీపట్నంలోనే జీవించారు. అయితే మొదటి ఇద్దరి

Scroll to Top