PS Telugu News
Epaper

గజ్వేల్ తంజిము ల్ మజిత్ కమిటీ ఆధార్యంలో ఘనంగా ఈద్ మిలన్దున్ నబీ వేడుకలు

📅 13 Sep 2025 ⏱️ 3:04 PM 📝 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్
Listen to this article

పయనించే సూర్యుడు గజ్వేల్ సెప్టెంబర్ 14గజ్వేల్ నియోజకవర్గం ఇంచార్జ్ ఎంఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా

గజ్వేల్ పట్టణంలోని మదీనా మాజిద్ లో తంజిముల్ మజిత్ కమిటీ సదర్ సయ్యద్ మతీన్ ఆధార్యంలో ఘనంగా ఈద్ మిలన్దున్ నబీ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహా ప్రవక్త్ మహమ్మద్ సల్లలా వలముసలాం ఉర్దూ కాలేండ లెక్క ప్రకారం 7వ తేదీన ఆంగ్ల తేదీ ప్రకారం ఐదవ శుక్రవారం రోజూ ఈ భూమండలం. పై వచ్చరాని హిజ్జీరి నేటికి పదిహేను వందల సంవత్సరాల ఔతుంది అని ఆయన అన్నారు మహా ప్రవక్త్ మహమ్మద్ సల్లలా వలముసలాం ఏ ఒక్క మతానికో ప్రాంతానికో ఆయన సందేశం శాంతి సహనం మానవత్వం ధర్మం దయాగుణం మహిళలకు విముక్తి ప్రసాదించిన ప్రవక్త ఏ మామహ్మద్ సల్లలా వలముసలాం అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ గజ్వేల్ మున్సిపల్ వైస్ చైర్మన్ జాకీ యే దిన్ గజ్వేల్ నియోజకవర్గంకాంగ్రెస్ మైనార్టీఅధ్యక్షుడు అజ్ఘర్ కమిటీ సభ్యులు ముస్లింసోదాలు.పూర్వ ప్రముఖలు.వివిధ రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Scroll to Top