PS Telugu News
Epaper

చేయి తరుణమాఫీని అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం..

📅 29 Aug 2025 ⏱️ 6:25 PM 📝 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్
Listen to this article

పయనించే సూర్యుడు 30 తారీకు శనివారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న..

జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కి ఈరోజు సమాచార హక్కు పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎండి నిషా తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడం రామకృష్ణ ఆధ్వర్యంలో జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చేనేత కార్మికులు కలెక్టర్ ని కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన చేనేత రుణమాఫీని తక్షణమే అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కి చేనేత కార్మికులు వినతి పత్రం అందించారు అదేవిధంగా కొంతమంది చేనేత కార్మికులకు బ్యాంకు అధికారులు చేనేత కార్మికులకు వసూలు కొరకు ఒత్తిడి చేస్తున్నారని మరి అదే విధంగా చేనేత కార్మికులకు ఇబ్బందిగా మారిందని గద్వాల జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం చేనేత కార్మికుల సంఘాలు కార్మికులు వినతిపత్రం అందజేశారు

Scroll to Top