భగీరత్పురలో కలుషిత నీటి ఘటన – 8 మంది మృతి, 64 మంది చికిత్స
పయనించే సూర్యుడు న్యూస్ :దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరమైన ఇండోర్లో దారుణం వెలుగు చూసింది. భగీరత్పురలో కలుషిత నీరు తాగి ఎనిమిది మంది మరణించారు. మరో 66 మందికి పైగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వివిధ ఆసుపత్రులలో చేరి చికిత్స పొందుతున్నారు. ముఖ్యమంత్రి మోహన్ ఈ విషయంపై దర్యాప్తుకు ఆదేశించారు. అయితే కలుషిత నీటి కారణంగా మూడు మరణాలు సంభవించాయని, ఐదుగురు గుండెపోటు కారణంగా చనిపోయారని అధికారులు పేర్కొన్నారు.ఇండోర్లో కలుషిత నీరు తాగి నలుగురు మరణించడం చాలా విచారకరం. సీఎం […]




