PS Telugu News
Epaper

జాతీయ-వార్తలు

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

రసగుల్లకోసం అతిథుల తగవు… పెళ్లి విందు యుద్ధభూమిగా మారింది!

పయనించే సూర్యుడు న్యూస్ : పెళ్లి అంటే రెండు కుటుంబాల మధ్య ఏర్పడే బంధానికి, నిబద్ధతకు ప్రతీక. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడే వ్యక్తిగత బంధం మాత్రమే కాదు. మానవ సమాజానికి పునాదిగా నిలిచే అత్యంత సార్వత్రికమైన, ప్రాథమికమైన సామాజిక అనుబంధం కూడా. అయితే నేటి పెళ్లిళ్లు తుమ్మితే ఊడిపోయే ముక్కు మాదిరి తయారయ్యాయి. చిన్న చిన్న మనస్పర్ధలకే పెళ్లిళ్లు పెటాకులవుతున్నాయి. సర్దుకుపోయేతత్వం, క్షమించే గుణం ఎవ్వరికీ సుతారం నచ్చడం లేదు. తాజాగా ఓ పెళ్లి […]

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

గ్రామంలో అకస్మాత్తు హడావిడి: తలగడ అంశంపై విచారణ

పయనించే సూర్యుడు న్యూస్ :మధురై కార్పొరేషన్‌లోని 75వ వార్డు పరిధిలోని సుందరరాజపురం న్యూ రైస్ మిల్ 2వ వీధి ప్రాంతంలో తంగం (52) అనే మహిళ కుటుంబంతో కాపురం ఉంది. వచ్చే జనవరిలో తంగం తన కుమార్తె వివాహం కోసం ఏర్పాట్లు చేసుకుంది. ఇందుకోసం, ఆమె తన ఇంట్లో ఒక చిన్న దిండులో 25 తులాల బంగారు నగలను దాచింది. తమ కూతురి వివాహం సమీపిస్తుండటంతో కుటుంబ సభ్యులు పెళ్లి పనులు ప్రారంభించారు. ఇందులో భాగంగా తాజాగా

క్రైమ్-న్యూస్, జాతీయ-వార్తలు

వేధింపులే కారణమా..? ప్రేమ పేరుతో యువతిని హత్య…

పయనించే సూర్యుడు న్యూస్ :ప్రేమ కోసం దారుణాలకు ఒడిగడుతున్నారు పోకిరీలు. ప్రేమ పేరుతో వేధిస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. ప్రేమ పేరుతో జరుగుతున్న మోసాలు ఎక్కువైపోయాయి. ప్రేమ పేరుతో లోబర్చుకుని వేధింపులకు గురిచేస్తున్నారు. సన్నిహితంగా ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోలు, వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ప్రేమించాలని వెంటపడుతూ దాడులకు తెగపడుతున్నారు. ప్రేమించడం లేదన్న అక్కసుతో చంపేందుకు కూడా వెనకాడడం లేదు. ప్రేమను అంగీకరించడం లేదని హత్యలకు కూడా పాల్పడుతున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. కొద్ది రోజుల

జాతీయ-వార్తలు

“రాజకీయాల్లో అల్లకల్లోలం: 2 వేల కోట్ల మసాలా బాండ్‌పై ఈడీ నుంచి సీఎంకు నోటీసులు!”

పయనించే సూర్యుడు న్యూస్ :కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) షోకాజ్‌ నోటీసులు ఇచ్చింది. సీఎం విజయన్‌ వ్యక్తిగత కార్యదర్శితో పాటు రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి థామస్ ఐజాక్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది.  వ్యక్తిగత హాజరు అవసరంలేని ఈ నోటీసును మసాలా బాండ్ జారీలో ఫెమా (FEMA) ఉల్లంఘించారనే  ఆరోపణల నేపథ్యంలో ఈడీ ఈ నోటీసులు జారీ చేసింది. కేరళ రాష్ట్రం 2019లో మసాలా బాండ్లను జారీ చేసింది. ఆ తరహా బాండ్లను

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

థ్రిల్ కోసం ఎక్కితే చుక్కలు కనిపించాయి.. 120 అడుగుల పైన గంటన్నర పాటూ..! (వీడియో చూడండి)

పయనించే సూర్యుడు న్యూస్ :కేరళలోని ఇడుక్కిలోని అనాచల్‌లో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ స్కై-డైనింగ్ వద్ద ఓ క్రేన్‌లో సాంకేతిక వైఫల్యం తలెత్తింది. దీంతో అనేక మంది పర్యాటకులు భూమికి దాదాపు 120 అడుగుల ఎత్తులో ఆకాశంలో ఇరుక్కుపోయారు. గంటన్నరకు పైగా ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ అక్కడే గడిపారు. మున్నార్ సమీపంలో శుక్రవారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. సమాచారం అందుకున్న రెస్క్యూ

Scroll to Top