PS Telugu News
Epaper

జాతీయ-వార్తలు

జాతీయ-వార్తలు

సిగరెట్ లేకుండానే లంగ్ క్యాన్సర్! వాతావరణ కాలుష్యం ప్రమాదకర స్థాయికి

పయనించే సూర్యుడు న్యూస్ :దేశ రాజధాని ఢిల్లీకి ఊపిరి ఆడడం లేదు.. వాయు కాలుష్యం తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు.. ఢిల్లీలో గాలి నాణ్యత వెరీ పూర్‌ కేటగిరిలోనే రికార్డ్‌ అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. నవంబర్‌ మొత్తం గాలి కాలుష్యం డేంజర్‌ బెల్స్‌ మోగించగా.. ఇప్పుడు మరో వారం రోజులపాటు ఇవే పరిస్థితులు కంటిన్యూ అయ్యే చాన్స్‌ ఉందని వెదర్‌ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. అయితే.. ఇప్పటికే వాయుకాలుష్యంతో అల్లాడుతున్న ఢిల్లీ ప్రజలను పెరుగుతున్న కేన్సర్‌ కేసులు […]

క్రైమ్-న్యూస్, జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

ప్రభుత్వ పాఠశాల లో అర్ధ నగ్న ప్రదర్శనలు.. ఫుల్లుగా మందేసి చిందులు వేసిన మందుబాబులు.. (వీడియో చూడండి)

పయనించే సూర్యుడు న్యూస్:- స్కూల్ కాలేజీల్లో విద్యార్థులను చదువులకే పరిమితం చేయకుండా.. అప్పుడప్పుడు ఈవెంట్స్ నిర్వహిస్తుంటాయి యాజమాన్యాలు. ప్రెషర్స్ డే అని, యానివర్శిడే అని, ఏదో ఒక స్పెషల్ డే అంటూ కార్యక్రమాలు చేపడుతుంటాయి. ఆటలు, పాటలు నిర్వహిస్తుంటాయి. స్టూడెంట్స్‌ను చదువుల ఒత్తిడి నుండి తీసుకువచ్చేందుకు సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తుంటాయి. ఇది కేవలం వినోదం కోసం మాత్రమే.. విద్యార్థులకు ఇవి ఆటవిడుపుగా ఉంటాయన్న సదుద్దేశంతో, వారి టాలెంట్ ఎంకరేజ్ చేసేందుకు ఇటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు. కానీ

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

పవిత్ర నదిలో మహిళ అసభ్యకర వ్యవహారం.. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ (విడియో చూడండి)

పయనించే సూర్యుడు న్యూస్:- ప్రస్తుతం సోషల్ మీడియాకు ఎటువంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరు సోషల్ మీడియాను ఎక్కువగా వినియోగిస్తున్నారు. కాస్త ఖాళీ సమయం దొరికిన సోషల్ మీడియాలో మునిగి తేలుతుంటారు. ఈ క్రమంలోనే నిత్యం సోషల్ మీడియాలో వేలాది వీడియోలు హల్చల్ చేస్తూ ఉంటాయి. ఈ సోషల్ మీడియా కారణంగా సెలబ్రిటీలే కాదు సామాన్య ప్రజలు కూడా పాపులర్ అవ్వడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్నిసార్లు

ఆంధ్రప్రదేశ్, జాతీయ-వార్తలు, తెలంగాణ

దిత్వా తుపాన్‌ కారణంగా మున్సిపల్ కమిషనర్ ప్రజల అప్రమత్తగా ఉండాలని సూచించాడు

పయనించే సూర్యుడు నవంబర్ 29 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) ప్రస్తుతము బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫానుగా మారి సూళ్లూరుపేట పురపాలక సంఘం పరిధిలో అధిక వర్షపాతం నమోదు కావచ్చునని వాతావరణ శాఖ వారు హెచ్చరించియున్నారు. అందుపై సూళ్లూరుపేట పురపాలక సంఘం పరిధిలో నివసించుచున్న ప్రజలు అప్రమత్తంగా ఉండవలెనని ముఖ్యముగా లోతట్టు ప్రాంతాల్లో నివసించుచున్న ప్రజలు అత్యవసర పరిస్థితులలో తప్ప బయటికి వెళ్ళరాదని తెలియజేయడమైనది. సూళ్లూరుపేట పట్టణ ప్రజలు అత్యవసర పరిస్థితులలో పురపాలక సంఘం

జాతీయ-వార్తలు

ఆపరేషన్ కగార్ తర్వాత మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన

పయనించే సూర్యుడు న్యూస్ :ఆపరేషన్‌ కగార్‌ అంటూ డెడ్‌లైన్‌ పెట్టుకుని మరీ, కేంద్రప్రభుత్వం దూకుడు మీద ఉంటే, మావోయిస్టులు లొంగిపోతాం, ఆయుధాలు వదిలేస్తామని అంటున్నారు. కాల్పుల విరమణ కోసం మరో తేదీని మావోయిస్టులు ప్రకటించడం సంచలనంగా మారింది. జనవరి 1న ఆయుధాలు వదిలి అంతా లొంగిపోతామని ఎంఎంసి జోన్ ప్రతినిధి పేరిట లేఖ విడుదల అయ్యింది. టాప్ కమాండర్లు మల్లోజుల, ఆశన్న లొంగుబాటు, హిడ్మా ఎన్‌కౌంటర్‌తో బలహీనమైన మావోయిస్టు పార్టీ, మిగతావారు లొంగిపోవాలన్న కేంద్రం విజ్ఞప్తితో ఈ

Scroll to Top