PS Telugu News
Epaper

జాతీయ-వార్తలు

జాతీయ-వార్తలు

గోల్డ్‌మ్యాన్‌ను లక్ష్యంగా పెట్టుకుని డిమాండ్ చేసిన గ్యాంగ్

పయనించే సూర్యుడు న్యూస్ :రాజస్థాన్‌లోని చిత్తౌర్‌గఢ్‌కు చెందిన వ్యాపారి కన్హయ్యలాల్ ఖాటిక్‌ను చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి. సుమారు 3.5 కిలోల బంగారం ధరించి కనపడే కన్హయ్యలాల్ ఖాటిక్‌ను గోల్డ్‌మ్యాన్, చిత్తౌర్‌గఢ్‌ బప్పి లహరిగా పిలుస్తారు.తాము రోహిత్ గోదారా గ్యాంగ్‌కు చెందిన వారిమని చెప్పుకుంటూ తనకు కొందరు వ్యక్తులు బెదిరింపు కాల్ చేశారని బప్పి లహరి చెప్పారు. బప్పి లహరి పండ్ల వ్యాపారం చేస్తుంటారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘గోల్డ్‌మ్యాన్’కు రెండు రోజుల క్రితం మిస్డ్ కాల్ వచ్చింది. […]

జాతీయ-వార్తలు

భారత్-రష్యా సంబంధాల్లో కీలక అడుగు—పుతిన్ పర్యటన షెడ్యూల్ ఖరారు!

పయనించే సూర్యుడు న్యూస్ :ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు, రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 23వ భారతదేశం- రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా డిసెంబర్ 4-5 వరకు ఆయన భారతదేశంలో పర్యటించనున్నారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ-పుతిన్‌ రెండు దేశాల మధ్య ద్వైపాక్షి సంబంధాలపై చర్చిస్తారని తెలిపారు. అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రష్యా నాయకుడిని రాష్ట్రపతి భవన్‌కు స్వాగతించి, ఆయన గౌరవార్థం విందు

జాతీయ-వార్తలు

లొంగుబాటుకు సిద్ధమంటూ మావోయిస్టుల సంచలన ప్రకటన

పయనించే సూర్యుడు న్యూస్ : ఇటీవల మావోయిస్టులకు వరస షాక్‌లు తగులుతున్నాయి. కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ కారణంగా ఇప్పటికే చాలామంది మావోయిస్టులు తమ ప్రాణాలు కోల్పోయారు. రాబోయే ఏడాది మార్చిలోకా మావోయిస్టులు లేకుండా చేయాలని ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అనేక మంది మావోయిస్టులు లొంగిపోతున్నారు. అయితే తాజాగా మావోయిస్టులు మరో బహిరంగ లేఖను విడుదల చేశారు. తాము ఆయుధాలు వదిలేసేందుకు కొద్దిగా సమయం కావాలని, జనవరి 1న సాయుధ

జాతీయ-వార్తలు

బెంగళూరు రాజకీయాల్లో వేడి పెరగింది — రాహుల్ సంకేతాలతో కుర్చీలాట కొత్త దశకు

పయనించే సూర్యుడు న్యూస్ :కర్నాటక కాంగ్రెస్‌ ఎపిసోడ్‌లో ట్విస్టులే ట్విస్టులు. తెరవెనుక ఏం జరుగుతోందో ఎవరికీ అంతుపట్టటం లేదు. అత్యుత్సాహం వద్దని అధిష్ఠానం చెప్పటంతో.. పొడిపొడి మాటలు, వ్యూహాలతో తమ మనసులో ఏముందో హైకమాండ్‌కి అర్ధమయ్యేలా తమతమ స్టయిల్‌లో మెసేజ్‌ ఇస్తున్నారు కీలక నేతలు. డీకే, సిద్దరామయ్యతో పాటు ముఖ్యనేతలను పిలుస్తాం. కూర్చోబెట్టి మాట్లాడతాం. కర్నాటక నేతలకు ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే ఇచ్చిన మెసేజ్‌ ఇది. హైకమాండ్‌ పిలుపు ఎప్పుడొస్తుందోనని సీఎం, డిప్యూటీసీఎం ఇద్దరూ వెయిటింగ్‌.

క్రైమ్-న్యూస్, జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

శవాన్ని కెనాల్ లో పారేసిన పోలీసులు.. బూతులు తిడుతున్న ప్రజలు.. అందరినీ సస్పెండ్ చేసిన ఎస్పీ.. (వీడియో చూడండి)

పయనించే సూర్యుడు న్యూస్:- ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా ఎక్కడ ఏం తప్పు జరిగిన అది క్షణాల్లో వైరల్ అవుతుంది. అంతేకాకుండా ఆ తప్పు పై నెటిజన్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ తప్పు చేసిన వారిని ఏకిపారేస్తుంటారు. ఆ తప్పు చేసింది ఎవరని కూడా చూడరు వాళ్ళను ఒక రేంజ్ లో ఆడేసుకుంటారు. తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. అందులో పోలీసులు చేసిన పనికి అంతా షాక్ అయిపోతున్నారు. ఇది చూసిన

Scroll to Top