PS Telugu News
Epaper

జాతీయ-వార్తలు

జాతీయ-వార్తలు

అమిత్ షా దత్తపుత్రుడు ఫొటోలు బయటపడ్డాయి—డీకే శివకుమార్‌తో ప్రత్యేక సందర్భం

పయనించే సూర్యుడు న్యూస్ :ప్రధాని కార్యాలయంలో ఉన్నతాధికారిగా, అమిత్ షా దత్తపుత్రుడిగా నమ్మించి, ఓ వైద్యుడిని రూ.2.7 కోట్లకు మోసం చేసిన హై-ప్రొఫైల్ కేటుగాడు సుజయేంద్రను విజయనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆసుపత్రి అనుమతులు ఇప్పిస్తానని హామీ ఇచ్చి ఈ మోసానికి పాల్పడ్డాడు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, పలువురు ప్రముఖులతో ఫోటోలను చూపించి నమ్మించాడు. విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.తాను ప్రధానమంత్రి కార్యాలయంలో పనిచేసే ఉన్నతాధికారినని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దత్తపుత్రుడిని అని చెప్పుకుంటూ […]

జాతీయ-వార్తలు

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో అద్భుత వేడుకలు—ప్రముఖుల హాజరుతో ప్రత్యేక ఆకర్షణ

పయనించే సూర్యుడు న్యూస్ :76వ రాజ్యాంగ దినోత్సవం వేడుకలు ఢిల్లీలో ఘనంగా నిర్వహించారు. సంవిధాన్‌ సదన్‌‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ప్రధాని మోదీ పాల్గొని, రాజ్యాంగ నిర్మాతలకు ఘన నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌ను స్మరించుకుంటూ, పౌరులందరూ రాజ్యాంగంలోని ప్రాథమిక సూత్రాలను, హక్కులు, విధులను అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకతను రాష్ట్రపతి నొక్కి చెప్పారు. భారత ప్రజాస్వామ్య మూలస్తంభమైన రాజ్యాంగ స్ఫూర్తిని, దాని మౌలిక

జాతీయ-వార్తలు

చైనా అధికారుల ఓవర్‌యాక్షన్—భారత మహిళకు ఇబ్బందులు!

పయనించే సూర్యుడు న్యూస్ :భారత సంతతికి చెందిన అరుణాచల్ ప్రదేశ్ మహిళకు చైనాలో తీవ్ర అవమానం ఎదురైంది. ఆమె భారత పాస్‌పోర్ట్‌పై పుట్టిన ప్రదేశంగా అరుణాచల్ ప్రదేశ్ అని ఉండటాన్ని చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు అంగీకరించలేదు. ఇది భారతదేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించడమేనంటూ ఆమెను గంటల తరబడి నిర్బంధించి, తీవ్రంగా వేధించారు. యూకేలో నివసించే ప్రేమ వాంగ్జోమ్ థోంగ్‌డోక్ అనే మహిళ నవంబర్ 21న లండన్ నుంచి జపాన్‌కు వెళ్లే క్రమంలో షాంఘై విమానాశ్రయంలో ఆగారు. కేవలం మూడు

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

తిక్క కుదిరింది ..బైక్ తో యువకుల పిచ్చి విన్యాసాలు.. బ్రిడ్జిపై నుంచి తోసేసిన ప్రజలు.. (వీడియో చూడండి)

పయనించే సూర్యుడు న్యూస్:- ఏదైనా ఒక స్థాయి వరకే బాగుంటుంది. పరిమితి దాటితే ఎదుటివారికి విసుగు వస్తుంది. ఆ కోపంలో వారేం చేస్తారో తెలియదు. కానీ దాని పర్యవసనాలను కచ్చితంగా భరించాల్సి ఉంటుంది. ఇలాంటి అనుభవమే ఆ ప్రాంత ప్రజలకు ఎదురైంది. దీంతో వారు తమకు ఇబ్బంది కలిగిస్తున్న ఆకతాయిలకు సరైన స్థాయిలో బుద్ధి చెప్పారు. సామాజిక మాధ్యమాల విస్తృతి పెరిగిన తర్వాత చాలామంది ఓవర్ నైట్ లో ఫేమస్ అయ్యేందుకు రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. ఈ

జాతీయ-వార్తలు

మోదీ ప్రభుత్వ కీలక నిర్ణయం: పార్లమెంట్‌లో త్వరలో కొత్త బిల్లు

పయనించే సూర్యుడు న్యూస్ :మోదీ ప్రభుత్వం త్వరలో పార్లమెంట్‌లో కీలక బిల్లు ప్రవేశపెట్టేలా అడుగులు వేస్తోంది. బీమా కంపెనీల్లో ఎఫ్‌డీఐలను ప్రోత్సహించేలా పరిమితిని పెంచనుంది. రాబోయే శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లు రానుందని తెలుస్తోంది. దీంతో పాటు ప్రభుత్వ బీమా కంపెనీలన్నింటినీ ఒకే తాటిపైకి తీసుకురానుంది.కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోన్నట్లు తెలుస్తోంది. అనేక ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ ప్రభుత్వం ప్రైవేటీకరిస్తోన్న విషయం తెలసిందే. అందులో భాగంగా మరో రంగాన్ని ప్రైవేటీకరించేందుకు

Scroll to Top