PS Telugu News
Epaper

జాతీయ-వార్తలు

జాతీయ-వార్తలు

మావోయిస్టు పార్టీ మరో లేఖ విడుదల చేసింది: ఆయుధాలు వీడతాం, అవసరమైన పని చేయాలి

పయనించే సూర్యుడు న్యూస్ :మావోయిస్టు పార్టీ మరో సంచలన లేఖ విడుదల చేసింది. తాము ఇకనుంచి ఆయుధాలు వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు మూడు రాష్ట్రాలైన  మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ సీఎంలకు మావోయిస్టు పార్టీ ఎంఎంసీ కమిటీ జోన్ ప్రతినిధి అనంత్ ఓ లేఖ విడుదల చేశారు. ఈ లేఖను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, హోం మంత్రి జయ్ శర్మ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్‌లకు రాస్తూ.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ […]

జాతీయ-వార్తలు

ప్రయాణికుల ప్రాణాలు త్రుటిలో రక్షణ… టేక్ఆఫ్ రన్‌వేపై ల్యాండ్ అయిన విమానం

పయనించే సూర్యుడు న్యూస్ :ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం కాబూల్ నుండి వచ్చిన అరియానా ఆఫ్ఘన్ ఎయిర్‌లైన్స్ విమానం ఎఫ్‌జీ 311, ల్యాండింగ్ కోసం కేటాయించిన రన్‌వేకు బదులుగా టేకాఫ్‌ల కోసం నియమించబడిన రన్‌వే 29ఆర్‌పై పొరపాటున ల్యాండ్ అయింది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో ఆ రన్‌వేపై ఇతర విమానాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై విమానయాన అధికారులు విచారణ ప్రారంభించారు.కాబూల్ నుండి అరియానా ఆఫ్ఘన్ ఎయిర్‌లైన్స్ విమానం FG 311గా

జాతీయ-వార్తలు

ముగిసిన జీ20 సదస్సు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తావించిన కీలక అంశాలు

పయనించే సూర్యుడు న్యూస్ :ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల జీ20 దేశాధినేతల సదస్సు ముగిసింది. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌‌లో జరిగిన జీ20 సదస్సు తర్వాత మోదీ తిరిగి భారతదేశానికి పయనమయ్యారు.ఈ మేరకు జీ20 సదస్సులో తమ సమావేశాలను, ప్రపంచ నాయకులతో భేటీలను విజయవంతంగా ముగించుకుని  ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌ నుంచి బయలుదేరినట్లు విదేశాంగ శాఖ పేర్కొంది.ప్రధాని మోదీ దక్షిణాఫ్రికాలో తన అధికారిక పర్యటనను ప్రారంభించగా.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్, జర్మన్ ఛాన్సలర్ ఫ్రీడ్రిచ్ మెర్జ్,

జాతీయ-వార్తలు

జస్టిస్‌ సూర్యకాంత్‌ 53వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం

పయనించే సూర్యుడు న్యూస్ :సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్‌ సూర్యకాంత్‌ సోమవారం ఉదయం ఢిల్లీలోని రాష్ట్రప్రతి భవన్‌లో ప్రమాణస్వీకారం చేశారు. జస్టిస్‌ సూర్యకాంత్‌తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు, గవర్నర్లు, పలువురు ముఖ్యమంత్రులు హాజరయ్యారు.తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి కూడా ఈ ప్రమాణస్వీకార మహోత్సవానికి హాజరయ్యారు. అంతేకాదు ఫస్ట్‌టైమ్‌ వివిధ దేశాల నుంచి న్యాయమూర్తులు కూడా అటెండ్‌ అయ్యారు.సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టబోతున్న

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

పబ్లిక్ లో కేవలం టవల్ కట్టుకొని మహిళ చిల్లర వేషాలు.. ఏకంగా డిల్లీ గేట్ ముందు యాంకరింగ్.. ఆ తరువాత..! (వీడియో చూడండి)

పయనించే సూర్యుడు న్యూస్:- వేదికగా చేసుకుంది. పోనీ ఆ రీల్ లో ఏమైనా వీరుల గురించి చెప్పిందా? వారి త్యాగాల గురించి వివరించిందా? వారి గొప్పతనం గురించి మాట్లాడిందా? అంటే లేదు.. ఒంటి పై ఒకే ఒక్క నూలు పోగుతో దర్శనమిచ్చింది. పైగా దాన్ని అటు ఇటు తిప్పుతూ చూసేవాళ్లను రెచ్చ గొట్టింది. అసలే యువతి, ఆ పై పడుచు పిల్ల.. చూసేవాళ్ళు కన్నుల పండుగ చేసుకున్నారు. కొందరు ఆమె చేస్తున్న దరిద్రాన్ని తమ ఫోన్లలో వీడియో

Scroll to Top