PS Telugu News
Epaper

జాతీయ-వార్తలు

జాతీయ-వార్తలు

జీ20 సమావేశానికి మోదీ పర్యటన: దక్షిణాఫ్రికాలో కీలక చర్చలు

పయనించే సూర్యుడు న్యూస్ :ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరారు. జోహన్నెస్‌బర్గ్‌లో మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నవంబర్ 22 నుంచి 23 వరకు జరగనున్న 20వ జీ20 నాయకుల సదస్సుకు హాజరుకానున్నారు.  ఈ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఈ సదస్సు ప్రత్యేకమైనందని,  ఆఫ్రికాలో జరగనున్న మొదటి జీ20 సమావేశం అవుతుందని ప్రధానమంత్రి అన్నారు.  ఈ మేరకు 2023లో భారతదేశ జీ20 అధ్యక్షత సమయంలో ఆఫ్రికన్ యూనియన్‌ను పూర్తి సభ్య దేశంగా చేర్చుకున్న విషయాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. […]

జాతీయ-వార్తలు

“హిడ్మా ఎన్‌కౌంటర్… మావోయిస్టుల కీలక ప్రకటనతో ఉత్కంఠ”

పయనించే సూర్యుడు న్యూస్ :మావోయిస్టు మోస్ట్ వాంటెడ్, కేంద్ర కమిటీ మెంబర్ మాడ్వి హిడ్మా ఎన్‌‌కౌంటర్‌పై కేంద్ర కమిటీ కీలక లేఖ విడుదల చేసింది. ఏపీలోని విజయవాడకకు నవంబర్ 15వ తేదీన మెడికల్ ఎమర్జెన్సీ అవసరం ఉండగా చికిత్స కోసం వెళ్లిన హిడ్మాను పోలీసులు పట్టుకుని హత్య చేశారని, ఆ తర్వాత బూటకపు ఎన్‌కౌంటర్ చేశారని మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో సంచలన లేఖ విడుదల చేశారు. కాగా, ఆయనతో పాటు రాజే,

జాతీయ-వార్తలు

“భారత్-ఒమన్ మధ్య సత్సంబంధాల స్ఫూర్తి: వాణిజ్య రంగానికి కొత్త వెలుగు”

పయనించే సూర్యుడు న్యూస్ :భారత్, ఒమన్ మధ్య సత్సంబంధాలు నెలకొని సరిగ్గా 70 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఢిల్లీలో ఒమన్ జాతీయ దినోత్సవాలు నిర్వహించారు.  ఈ ఒమన్ జాతీయ దినోత్సవాల్లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.  ఒమన్ జాతీయ దినోత్సవాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఎన్నో దశాబ్దాలుగా ఇరు దేశాల మధ్య వాణిజ్యంతో పాటు సంస్కృతి, సంప్రదాయాల కలయిక, వ్యక్తిగత సంబంధాలు మెరుగ్గా ఉన్నాయన్నారు. అందుకే ఇరు దేశాలస్నేహం

జాతీయ-వార్తలు

చిన్నారుల సంక్షేమానికి వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్ కీలక ప్రోత్సాహం

పయనించే సూర్యుడు న్యూస్ :కర్నాటకలోని సత్య సాయి గ్రామంలో ఉన్న వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ హాస్పటల్స్ ప్రపంచంలోనే బిల్లింగ్ కౌంటర్ లేని ఆస్పత్రులకు కేరఫ్ అడ్రస్‌గా నిలుస్తుంది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల నేపథ్యంలో ఈ హాస్పిటల్‌ తాజాగా మరో ఘనత సాధించింది. 100 రోజుల్లో 100 మంది చిన్నారులకు ఉచితంగా హృదయ శస్త్రచికిత్సలు నిర్వహించి మరో రికార్డు సృష్టించింది. లండన్‌కి చెందిన హీలింగ్ లిటిల్

జాతీయ-వార్తలు

“భారత సైన్యం కొత్త శక్తి సృష్టం: జావెలిన్ మిస్సైల్ ప్రత్యేకతల వివరాలు”

పయనించే సూర్యుడు న్యూస్ :భారతీయ రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా అమెరికా నుంచి క్షిపణి రాబోతుంది. 9.3కోట్ల డాలర్ల (సుమారు రూ.825 కోట్ల) ఆయుధాలను భారత్ కు విక్రయించేందుకు అమెరికా ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. వీటిలో ఎక్స్ క్యాలిబర్ గైడెడ్ ఫిరంగి గుళ్లు, జూవెలిన్ యుద్ధ ట్యాంకుల విధ్వంసక వ్యవస్థతో ముడిపడిన పరికరాలు ఉంటాయి. భారత్ దేశానికి అమెరికా నుంచి వచ్చే ఆయుధ సామాగ్రి జాబితాలో 100 జూవెలిన్ ఫిరంగి గుళ్లు, ఒక జావెలిన్

Scroll to Top