PS Telugu News
Epaper

జాతీయ-వార్తలు

జాతీయ-వార్తలు

నేను రిటైర్ అయ్యే సరికి భారత్ నంబర్ వన్—బాలికల బ్యానర్ మోదీని ఆకట్టుకుంది

పయనించే సూర్యుడు న్యూస్ :దేశ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తుపై యువతలో ఉన్న అపారమైన విశ్వాసాన్ని చాటిచెప్పిన ఒక అరుదైన సంఘటన కోయంబత్తూరులో జరిగింది. రైతుల సదస్సులో ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. సభలో కూర్చున్న ఇద్దరు పాఠశాల బాలికల వైపు దృష్టి సారించి, తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేశారు. “నేను రిటైర్ అయ్యేనాటికి భారత్ ప్రపంచంలో నంబర్ 1 ఆర్థిక శక్తిగా మారుతుంది” అనే సందేశం ఉన్న బ్యానర్‌ను శ్రీంగా, మిథ్రా అనే ఆ బాలికలు […]

జాతీయ-వార్తలు

“ఢిల్లీ పేలుడు కేసు దర్యాప్తు: జమ్మూ–కశ్మీర్‌లో కొత్త సమాచారంతో విచారణ వేగం”

పయనించే సూర్యుడు న్యూస్ :ఢిల్లీ కారు పేలుడు ఘటనతో దేశ వ్యాప్తంగా ఉగ్రవేట కొనసాగుతోంది. శ్రీనగర్‌, జమ్మూ ప్రాంతాల్లో నలుగురు ప్రధాన అనుమానితులను NIA అరెస్ట్‌ చేసింది. అదేసమయంలో.. జమ్మూ కశ్మీర్‌లోని కశ్మీర్‌ టైమ్స్‌ మీడియా సంస్థ కార్యాలయంలో తూటాలు లభ్యమవడం కలకలం రేపుతోంది. నవంబర్‌ 10న జరిగిన ఢిల్లీ కారు పేలుడు ఘటనతో NIA అధికారులు దేశ వ్యాప్తంగా జల్లెడ పడుతున్నారు. ఉగ్ర లింకుల ఆధారంగా ఎక్కడికక్కడ అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే.. మరో

జాతీయ-వార్తలు

“జీవితాన్ని రక్షించుకోండి… లొంగుబాటుకు సిద్ధమైన మావోయిస్టులు వెంటనే నన్ను సంప్రదించండి”

పయనించే సూర్యుడు న్యూస్ :వరుస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టు అగ్రనేతలు ప్రాణాలు కోల్పోతున్నారు. మావోయిస్టు అగ్రనేత మడవి హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత.. ఏపీలో మరో ఎన్‌కౌంటర్ జరిగింది.. నిన్న హిడ్మా.. ఆయన భార్య రాజక్క సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. ఇవాళ మరో ఏడుగురు మరణించారు. ఈ క్రమంలో ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు మరో నేత మల్లోజుల వేణుగోపాల్ సంచలన వీడియో రిలీజ్ చేశారు. లొంగిపోవాలనుకునే మావోయిస్టులు తనను సంప్రదించాల్సిందిగా ఒక ఫోన్ నెంబర్‌ను సైతం బహిర్గతం చేస్తూ

జాతీయ-వార్తలు

కేంద్రం కీలక నిర్ణయం: వాహనాల ఫిట్‌నెస్ ఫీజుల్లో భారీ పెరుగుదల

పయనించే సూర్యుడు న్యూస్ :వాహనదారులకు కేంద్రం బిగ్ షాక్ ఇచ్చింది. వాహనాల ఫిట్ నెస్ టెస్ట్ ఫీజులు భారీగా పెంచేసింది. వాహనాల ఫిట్‌నెస్‌ ఫీజుకు కేంద్రం మూడు (10-15 ఏళ్లు, 15-20, 20-25) స్లాబులు తీసుకొచ్చింది. వాటిని బట్టే ఫీజు ఉంటుంది. పాత వాహనాలకు అంటే.. 20 ఏళ్లు పైబడిన వాటి ఫిట్ నెస్ టెస్ట్ ఫీజులను ఏకంగా 10 రెట్లు పెంచింది.ఈ నిర్ణయంతో వాహనాల వయసు, కేటగిరీ బట్టి ఫీజుల్లో భారీ మార్పులు జరిగాయి. ట్రక్కులు/బస్సులకు

జాతీయ-వార్తలు

పుట్టపర్తికి చేరుకున్న మోదీ—సత్యసాయి స్మారక నాణెం విడుదల కార్యక్రమం

పయనించే సూర్యుడు న్యూస్ :ప్రధాని నరేంద్ర మోదీ పుట్టపర్తిలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పుట్టపర్తి చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతం పలికారు. వారితో పాటు మంత్రి నారా లోకేశ్, ఇతర మంత్రులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ సాయి కుల్వంత్ హాల్‌లో సత్యసాయి మహాసమాధిని దర్శించుకోనున్నారు. అనంతరం హిల్ వ్యూ ఆడిటోరియానికి వెళ్లనున్నారు.ఈ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సత్యసాయిబాబా

Scroll to Top