PS Telugu News
Epaper

జాతీయ-వార్తలు

జాతీయ-వార్తలు

కొత్త వైరస్ ప్రభావం: ముగ్గురు మృతి చెందడంతో ప్రజల్లో ఆందోళన

పయనించే సూర్యుడు న్యూస్ :మరో వైరస్ దూసుకొస్తుంది.  ఆఫ్రికా దేశంలో మార్బర్గ్ వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్ కారణంగా ఇథియోపియాలోని దక్షిణ ప్రాంతంలో ముగ్గురు మరణించినట్లు ధృవీకరించింది. దీంతో పాటు ఈ ప్రాణాంతక రక్తస్రావ వ్యాధి వ్యాప్తిని నియంత్రించడానికి ఆరోగ్య అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదకరమైన ఎబోలాగా పరిగణించే ఈ వైరస్ కారణంతో పొరుగు దేశాలు అప్రమత్తమయ్యాయి. దక్షిణ సూడాన్‌కు సరిహద్దులోని ఓమో ప్రాంతంలో ఈ వైరస్ వ్యాప్తి కారణంగా ముగ్గురు మరణించినట్లు ఆరోగ్య మంత్రి మెక్‌డెస్ […]

జాతీయ-వార్తలు

క్షణం క్షణం ప్రాణహోమం… పులుల మధ్య అడవిలో అడుగు పెట్టే వీరుల కథ!

పయనించే సూర్యుడు న్యూస్ :దశాబ్ద కాలంగా పులులను లెక్క కట్టేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా వినియోగిస్తుంది ఎన్టీసీఏ. 2014 లో తొలిసారిగా ఎన్‌టీసీఏ వన్యప్రాణుల లెక్కింపులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కెమెరాలను ఉపయోగించింది. వీటి ఆదారంగా పులి కదలికలు స్పష్టంగా గుర్తించే అవకాశం రావడంతో ఇదే పరిజ్ఞానాన్ని దేశమంతటా విస్తరించింది.పులి.. ఈ పేరు వింటే చాలు వెన్నులో వణుకుపుడుతుంది. అడవికి రాజుగా ఠీవిగా కదిలే పులి ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టమే.

జాతీయ-వార్తలు

ఎర్రకోట చుట్టుపక్కల పరిస్థితులు కుదుటపడడంతో మార్కెట్లు ఓపెన్

పయనించే సూర్యుడు న్యూస్ :ఢిల్లీ ఎర్రకోట పరిసర ప్రాంతంలో సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కారు బాంబు జరిగిన నాలుగు రోజుల తర్వాత మళ్లీ ఇవాళ మునుపటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. యథావిధిగా నేతాజీ సుభాష్ మార్గ్, చాందిని చౌక్ మార్కెట్లు తెరుచుకున్నాయి. అలాగే ఎర్రకోట ముందు ఎప్పటిలాగే వాహనాల రాకపోకలు జరుగుతున్నాయి. అయితే పేలుడు ప్రాంతంలో మాత్రం స్వల్పంగా రోడ్లు దెబ్బతిన్నాయి. ఈ నెల 10న సాయంత్రం రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ సమీపంలో ఓ కారులో సడన్‌గా

జాతీయ-వార్తలు

బిహార్‌లో ఎన్డీఏ బలంపై ఒక్క సర్వే ప్రాముఖ్యంగా మారింది

పయనించే సూర్యుడు న్యూస్ :బిహార్‌ ఎన్నికల్లో ఎన్డీఏకు 202, మహాగఠ్‌బంధన్‌కు 34, ఇతరులకు 7 సీట్లు దక్కిన విషయం తెలిసిందే. ఎన్నికల తర్వాత దాదాపు అన్ని సర్వే సంస్థలు ఎన్డీఏ గెలుస్తుందని చెప్పాయి.కానీ, ఇంతటి మెజార్టీ వస్తుందని అంచనా వేయలేకపోయాయి. ఒక్క సంస్థ మాత్రం ఫైనల్‌ రిజల్ట్స్‌ను ముందుగానే చెప్పేసిందా? అన్నట్లు అంచనాలను కచ్చితత్వంతో వెల్లడించింది. అదే కామాఖ్యా అనలిటిక్స్. ఎన్డీఏకు 187 రావచ్చని అంచనా వేసింది. మిగతా సంస్థలతో పోల్చితే కామాఖ్యా అనలిటిక్స్ బెటర్‌.ఆ సంస్థ

జాతీయ-వార్తలు

బీభత్సం రోడ్డుపై: చెరుకు రైతుల నిరసన, పరిస్థితి భయంకరంగా మారింది

పయనించే సూర్యుడు న్యూస్ :కర్ణాటక రాష్ట్రంలోని ముధోల్ ప్రాంతంలో చెరకు రైతుల ఆగ్రహం తీవ్రరూపం దాల్చింది. చెరకు బకాయిలు చెల్లించకపోవడంపై రైతులు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మహాలింగపూర్ పట్టణం సమీపంలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సమీరవాడి గోదావరి షుగర్ ఫ్యాక్టరీకి చెరకు తరలిస్తున్న ట్రాక్టర్‌లను రైతులు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. బకాయిలు చెల్లించకపోవడంతో ఇప్పటికే రైతులు ఫ్యాక్టరీ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఫ్యాక్టరీ మూసివేయడంతో చెరకు

Scroll to Top