PS Telugu News
Epaper

జాతీయ-వార్తలు

క్రైమ్-న్యూస్, జాతీయ-వార్తలు

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చేతిలో భార్య హత్య.. దర్యాప్తులో కీలక విషయాలు

పయనించే సూర్యుడు న్యూస్ :బెంగళూరులో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. మంగళవారం (డిసెంబర్ 23) సాయంత్రం 40 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తన భార్యను కాల్చి చంపాడు. ఆ తర్వాత ఆ ఇంజనీర్ సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ ఘటనకు సంబందించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు దర్యాప్తు చేపట్టారు.బాధితురాలు భువనేశ్వరి (39) యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బసవేశ్వరనగర్ బ్రాంచ్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. […]

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

ఇంత సైకోడివేంట్రా..! పిల్లల ప్రాణాలంటే లెక్కలేదా?

పయనించే సూర్యుడు న్యూస్ : బస్సు డ్రైవర్ పాఠశాల విద్యార్థుల ప్రాణాలను పణంగా పెడుతున్నట్లు చూపించే ఒక షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డ్రైవర్ నిర్లక్ష్యంపై ఇంటర్నెట్ వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. బస్సు డ్రైవర్ పాఠశాల విద్యార్థులను బస్సు పైకప్పుపై కూర్చోబెట్టి నిర్లక్ష్యంగా నడుపుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. వినియోగదారులు ఈ వీడియోపై రకరకాలుగా స్పందిస్తున్నారు. గుంతలు పడిన రోడ్డుపై బస్సు వేగంగా దూసుకుపోతోంది. బస్సులో నిండుగా

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

“పంచాయతీల వింత నిర్ణయం.. కోడళ్ల స్మార్ట్‌ఫోన్ వాడకంపై ఆంక్షలు”

పయనించే సూర్యుడు న్యూస్ :రాజస్థాన్‌లోని ఒక పంచాయతీ ఒక వింతైన ఉత్తర్వు జారీ చేసింది. జలోర్ జిల్లాలోని సుంధమాత ప్రాంతంలో ఉన్న చౌదరి కమ్యూనిటీ 15 గ్రామాల్లో మహిళలు కెమెరాలతో కూడిన మొబైల్ ఫోన్‌ల వాడకాన్ని నిషేధించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం జనవరి 26 నుండి అమలులోకి వస్తుంది.గ్రామ పంచాయతీ ఆదేశం ప్రకారం, ఈ గ్రామాల్లోని మహిళలు, మరీ ముఖ్యంగా కోడళ్లు, కూతుళ్లు ఇకపై స్మార్ట్‌ఫోన్‌లు లేదా కెమెరాలతో కూడిన మొబైల్ ఫోన్‌లను ఉపయోగించలేరు. ప్రధానంగా కీప్యాడ్‌లతో

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

“నిరసనలతో ఢిల్లీ ఉలిక్కిపడింది.. హైకమిషన్ వద్ద ఉద్రిక్తత”

పయనించే సూర్యుడు న్యూస్ :ఢిల్లీలో ఉద్రక్తత వాతావరణ చోటుచేసుకుంది. ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయం వద్ద వీహెచ్‌పీ నేతలు నిరసనలకు దిగారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ.. హైకమిషన్‌ ఎదుట బారిగేట్లు తోసుకుంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయాత్నిస్తున్నారు. దీంతో పోలీసులకు నిరసనకారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో అప్రమత్తమైన పోలీసులు వీహెచ్‌పీ కార్యకర్తలను నిలిపివేస్తున్నారు.

జాతీయ-వార్తలు

“రూ.8.10 కోట్ల సైబర్ మోసం కేసు నేపథ్యంలో మాజీ ఐపీఎస్‌కు సంబంధించిన ఘటన”

పయనించే సూర్యుడు న్యూస్ : సైబర్ మోసాలు సామాన్య ప్రజలనే కాదు, ఉన్నతాధికారులను సైతం వదలడంలేదు. అయితే తాజాగా సైబర్ మోసానికి ఓ ఉన్నతాధికారి బలయ్యాడు. పంజాబ్ మాజీ ఐపీఎస్ అధికారి, రాష్ట్ర మాజీ ఐజీ అమర్ సింగ్ చాహల్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. పోలీసుల తెలిపిన ప్రకారం.. మాజీ ఐజీ అమర్ సింగ్ చాహల్ నిన్న (సోమవారం) తన ఇంట్లో గార్డు రివాల్వర్‌తో కాల్చుకున్నారు. ఆత్మహత్యకు ముందుకు ఆయన 12 పేజీల

Scroll to Top