PS Telugu News
Epaper

జాతీయ-వార్తలు

జాతీయ-వార్తలు

డీఎన్ఏ చెప్పిన నిజం: బాంబు పేల్చిన మృగం

పయనించే సూర్యుడు న్యూస్ :ఢిల్లీ కారు పేలుడు అసలు నిందితుడిని దర్యాప్తు బృందాలు గుర్తించాయి. కారు నడిపింది డాక్టర్ ఉమర్ ఉన్ నబీ అని తేల్చాయి. ఉమర్ డీఎన్ఏ అతడి తల్లి డీఎన్ఏతో మ్యాచ్ అయినట్లు అధికారులు తెలిపారు. అయితే జైష్-ఏ-మొహమ్మద్ మాడ్యూల్ ప్లాన్ చేసిన ఆ పెద్ద ఉగ్రవాద కుట్ర ఏమిటో ఇంకా అస్పష్టంగానే ఉంది. ప్రాథమిక విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం జరిగిన కారు పేలుడు ఘటనకు […]

క్రైమ్-న్యూస్, జాతీయ-వార్తలు

ఢిల్లీ షాక్: డాక్టర్ షాహీన్ షాహిద్‌ నేతృత్వంలోని మహిళా నెట్వర్క్ బయటపడింది

పయనించే సూర్యుడు న్యూస్ :ఢిల్లీ పేలుళ్లకు ముందు, దేశంలోని వివిధ ప్రాంతాల నుండి అనేక మంది వైద్యులను అరెస్టు చేశారు. ఢిల్లీ పేలుళ్లలో డాక్టర్ ఉమర్ ప్రమేయం ఉందని కూడా చెబుతున్నారు. ఇంతలో, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే అనుమానంతో ఫరీదాబాద్‌లో షహీన్ షాహిద్ అనే మహిళా వైద్యురాలిని అరెస్టు చేశారు. ఆమె మొదటి ఫోటో బయటపడింది.డాక్టర్ షాహీన్ షాహిద్ జైషే మహిళా కమాండర్ అని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఆమెకు భారతదేశంలో “జమాత్-ఉల్-మోమినాత్” కమాండర్‌గా బాధ్యతలు అప్పగించారు.

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

భారీ పేలుడు ఘటనతో పాకిస్తాన్ వణికింది – అధికారులు దర్యాప్తు ప్రారంభం

పయనించే సూర్యుడు న్యూస్ :పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో మంగళవారం (నవంబర్ 11) మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. జిల్లా కోర్టు సమీపంలో జరిగిన ఘటనలో 9 మంది మరణించగా, 21 మంది గాయపడ్డారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, కోర్టు కాంప్లెక్స్ పార్కింగ్ స్థలంలో పార్క్ చేసిన కారులోని గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ పేలుడు సంభవించింది.ఈ పేలుడు శబ్దం పోలీస్ లైన్స్ ప్రధాన కార్యాలయం వరకు వినిపించింది. చుట్టుపక్కల ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. వెంటనే రెస్క్యూ, రిలీఫ్

జాతీయ-వార్తలు

ప్రాణాలు కాపాడాల్సిన వారు ప్రాణాలపై ఆట? వైద్యుల దుర్వినియోగం బహిర్గతం

పయనించే సూర్యుడు న్యూస్ :ఎర్రకోటకు అతి సమీపంలో కారులో సంభవించిన భారీ పేలుడుతో దేశ రాజధాని నగరం ఢిల్లీ ఉలిక్కిపడింది (Delhi Blast). ఈ పేలుడుకు కారణమైన ఐ20 కారుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఆ కారు నడుపుతోన్న వ్యక్తి డాక్టర్ ఉమర్‌ నబీ అని పోలీసులు అనుమానిస్తున్నారు. గత రెండు రోజులుగా దేశవ్యాప్తంగా ఛేదిస్తోన్న ఉగ్ర కుట్రల్లో భాగమైన వారిలో ఏకంగా ఐదుగురు వైద్యులు ఉండటం సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటివరకు ఢిల్లీ ఘటనను

జాతీయ-వార్తలు

లానినా ప్రభావం: భారతదేశంలో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల వరకు తగ్గే అవకాశం

పయనించే సూర్యుడు న్యూస్ :దేశంలోని అన్ని రాష్ట్రాలకు భారత వాతవారణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. దేశంలో ఈ సారి లానినా ఎఫెక్ట్‌ తీవ్రంగా ఉండబోతుందని అంచనా వేసింది వాతావరణశాఖ. దీని ప్రభావంతో రాబోయే రోజుల్లో అనేక రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయని.. దానితో పాటు తీవ్రమైన చలి వాతావారణం ఉండనున్నట్టు వాతవారణ శాఖ పేర్కొంది. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి కొండ ప్రాంతాలలో హిమపాతం కురుస్తుందని.. రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్

Scroll to Top