PS Telugu News
Epaper

జాతీయ-వార్తలు

జాతీయ-వార్తలు

సూడాన్‌లో కలకలం: భారత పౌరుడిని కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు

పయనించే సూర్యుడు న్యూస్ :సూడాన్‌లో కొన్ని రోజులుగా హింసాత్మక ఘర్షణలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో… సూడాన్‌లోని రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) మిలీషియా సభ్యులు తాజాగా ఒక భారతీయుడిని కిడ్నాప్ చేశారు. ఈ కిడ్నాప్‌నకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దీనిలో మిలీషియా సభ్యుడు నీకు షారుక్ ఖాన్ తెలుసా..? అంటూ ప్రశ్నిస్తాడు..సూడాన్‌లో కొన్ని రోజులుగా హింసాత్మక ఘర్షణలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో… సూడాన్‌లోని రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) మిలీషియా […]

జాతీయ-వార్తలు

అమెరికాలో భారతీయ ప్రతిభ: ట్రంప్ కేసులో నీల్ కత్యాల్ సవాల్

పయనించే సూర్యుడు న్యూస్ :రెండోసారి అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి వలసలతో పాటు వాణిజ్య భాగస్వామ్య దేశాలపై ప్రతీకార సుంకాలతో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన సుంకాలను అమెరికాలోని పలు కోర్టులు నిలిపివేశాయి. చివరకు ఈ అంశం సుప్రీం కోర్టుకు చేరింది. ఈ కేసు విచారణ బుధవారం జరగనుండగా.. ట్రంప్‌కి వ్యతిరేకంగా భారత సంతతి అటార్నీ వాదనలు వినిపించనున్నారు. దీంతో ఆయన గురించి అంతర్జాతీయ చర్చ జరుగుతోంది.అమెరికా చరిత్రలోనే అత్యంత

జాతీయ-వార్తలు

“2 ఏళ్ల విరామం తర్వాత.. బ్యాడ్‌లక్కోడు డబుల్ సెంచరీతో షాక్ ఇచ్చాడు!”

పయనించే సూర్యుడు న్యూస్ :దీపక్ హుడా గతంలో బరోడా తరపున రంజీ మ్యాచ్‌లు ఆడేవాడు. ఇప్పుడు రాజస్థాన్ తరపున తన కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన హుడా అద్భుతమైన డబుల్ సెంచరీతో మెరిశాడు. ఈ డబుల్ సెంచరీతో రాజస్థాన్ జట్టు ముంబైపై తొలి ఇన్నింగ్స్‌లో సరిగ్గా 363 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించింది.జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్ డి మ్యాచ్‌లో దీపక్ హుడా అద్భుతమైన డబుల్ సెంచరీ సాధించాడు. రాజస్థాన్ కెప్టెన్ మహిపాల్

జాతీయ-వార్తలు

“భయానక ప్రమాదం! ఆరుగురి ప్రాణాలు క్షణాల్లో పోయాయి

పయనించే సూర్యుడు న్యూస్ :దేశంలో వరుస రోడ్డు ప్రమాదాలతో రహదారులన్ని రక్తసిక్తమవుతున్నాయి. గడిచిన మూడు రోజుల్లో ఈ రోడ్డు ప్రమాదాల కారణంగా దేశవ్యాప్తంగా 50 మంది వరకు మరణించారు. రాజస్థాన్, తెలంగాణలో జరిగిన సంఘటనలు మరవక ముందే యూపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం వెలుగు చూసింది. బారాబంకి లోని దేవా-ఫతేపూర్‌ రహదారిపై ఓ కారును ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో స్పాట్‌లోనే ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయిగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల

జాతీయ-వార్తలు

“మహిళా జట్టు ప్రపంచకప్ విజయం – విక్టరీ ప‌రేడ్ లేకపోవడంపై చర్చ”

పయనించే సూర్యుడు న్యూస్ : BCCI : భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు తొలిసారి వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ విజేత‌గా నిలిచింది. ఫైన‌ల్ మ్యాచ్‌లో ద‌క్షిణాప్రికాను 52 ప‌రుగుల తేడాతో ఓడించింది. హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ సార‌థ్యంలో భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు విశ్వ‌విజేత‌గా నిలిచిన‌ప్ప‌టికి కూడా విజ‌యోత్స‌వ ర్యాలీని నిర్వ‌హించేందుకు బీసీసీఐ ఇంకా ప్లాన్ చేయ‌లేదు.ఈ విష‌యాన్ని స్వ‌యంగా బీసీసీఐ (BCCI) సెక్ర‌ట‌రీ దేవ్‌జిత్ సైకియా తెలిపారు. ఇందుకు ఓ కార‌ణం ఉంద‌న్నారు. నవంబ‌ర్ 4 నుంచి 7 వ‌ర‌కు

Scroll to Top