PS Telugu News
Epaper

జాతీయ-వార్తలు

జాతీయ-వార్తలు

బంగారం ధరల క్షీణత! హైదరాబాద్‌లో కొత్త రేట్ చూసి ఆశ్చర్యం!”

పయనించే సూర్యుడు న్యూస్ :బంగారం ధరలు ఇటీవల కాలంలో భగ్గుమన్న విషయం తెలిసిందే.. నాన్ స్టాప్‌గా రికార్డు స్థాయిలో పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు.. లక్షా 30 వేల మార్క్ దాటాయి.. ఆ తర్వాత తగ్గుముఖం పడుతున్నాయి.. ఈ క్రమంలో.. ధరల్లో హెచ్చు తగ్గులు నమోదవుతున్నాయి.. తాజాగా.. బంగారం వెండి ధరలు తగ్గాయి.. అంతర్జాతీయంగా బంగారం ఔన్స్ ధర తగ్గడంతో దేశీయంగా బంగారం ధరలు పతనమవుతున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. తాజాగా.. మంగళవారం 24 క్యారెట్ల […]

జాతీయ-వార్తలు

పాకిస్తాన్ అణు పరీక్షల సాంకేతికతపై అమెరికా దృష్టి: ట్రంప్ కీలక వ్యాఖ్యలు

పయనించే సూర్యుడు న్యూస్ :అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు.  అణ్వాయుధాలను చురుకుగా పరీక్షిస్తున్న దేశాల్లో పాకిస్తాన్ కూడా ఉందన్నారు.  రష్యా, చైనా, ఉత్తర కొరియా, మరియు పాకిస్తాన్ అణు పరీక్షలు నిర్వహిస్తున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. ఇతర దేశాలు ఇటీవల పరీక్షలు నిర్వహిస్తున్నాయని పేర్కొంటూ.. అమెరికా కూడా తిరిగి తన సొంత అణు పరీక్షలను ప్రారంభిస్తుందని ఆయన తెలిపారు. ఇతర దేశాలు పరీక్షలు కొనసాగిస్తున్నప్పుడు, అమెరికా మాత్రమే పరీక్షలను నిలిపిన ఏకైక దేశంగా ఉండకూడదని ఆయన వాదించారు.

జాతీయ-వార్తలు

భారత మహిళా క్రికెట్ విజయానికి వెనక అజ్ఞాత హీరో: కోచ్‌గా సూపర్ సక్సెస్

పయనించే సూర్యుడు న్యూస్ :భార‌త జ‌ట్టు ఈ చారిత్ర‌క విజ‌యం సాధించ‌డం వెనుక జ‌ట్టు హెడ్ కోచ్ అమోల్ ముజుందార్ నిస్వార్థ కృషి కూడా ఉంది. ఎన్నాళ్లుగానో అంద‌ని ద్రాక్ష‌లాగా ఊరిస్తూ వ‌స్తున్న మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ను భార‌త్ ముద్దాడింది. ఈ క్ర‌మంలో అంద‌రి దృష్టి కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్‌, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన‌ సీనియ‌ర్ ప్లేయ‌ర్లు దీప్తి శ‌ర్మ‌, జెమీమా రోడిగ్స్‌, షెఫాలీ వ‌ర్మ‌ల వంటి వారిపైనే ఉంది. అయితే.. భార‌త

జాతీయ-వార్తలు

చైనాకు షాక్: రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ భారత్‌లో తయారీకి సిద్ధం – ప్రధాని మోదీ కీలక నిర్ణయం

పయనించే సూర్యుడు న్యూస్ :ప్రస్తుతం బుల్లెట్ ట్రైన్స్ నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు అత్యవసరమైనటువంటి ఈ మినరల్స్ భూమి పొరల్లో నిక్షిప్తమై ఉంటాయి. వీటిని బయటకు వెలికి తీసి రేర్ ఎర్త్ మాగ్నెట్స్ తయారుచేసి ఇతర దేశాలకు ఎగుమతి చేసినట్లయితే, పెద్ద ఎత్తున ఆదాయం లభిస్తుంది. ప్రస్తుతం ఈ రంగంలో చైనా అగ్రగామిగా ఉంది. చైనా ముఖ్యంగా వీటి ప్రాముఖ్యతను ముందుగానే గుర్తించి, రేర్ ఎర్త్ మాగ్నెట్స్ తయారీ రంగంలోకి ప్రవేశించి ప్రస్తుతం అమెరికా సహా భారత్,

జాతీయ-వార్తలు

బీహార్ ఎన్నికల్లో అత్యంత ధనవంతుల జంట – ఆస్తులు వందల కోట్లలో!

పయనించే సూర్యుడు న్యూస్ :బీహార్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల ఆస్తిపాస్తుల వివరాలు ఈసారి వింత రికార్డును సృష్టించాయి. కోట్లకు కోట్లు ఆస్తులున్న కుబేరుల జాబితాలో అగ్రస్థానం దక్కించుకున్న బీజేపీ అభ్యర్థి కుమార్ ప్రణయ్ (ముంగేర్ స్థానం) పేరు వింటే ఎవరైనా ఆశ్చర్య పోవాల్సిందే. ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ. 170 కోట్లు. కానీ అసలు ఆశ్చర్యం ఆయన సతీమణి ఆస్తుల లెక్క తెలిస్తేనే మొదలవుతుంది. ముఖ్యంగా ఆయన భార్య పేరిట ఉన్న చరాస్తుల

Scroll to Top